Home » Program
పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని…అందులో భాగంగా APSRTCలో వేయి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం గుంటూరు జల్లాలో జరిగిన 70వ వన మహోత్సవంలో ఆ�
‘డయల్ యువర్ ఆర్టీసీ‘ పేరుతో హైదరాబాద్ నగరంలో ఆర్టీసీ అధికారి ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరవాసులకు ఆర్టీసీ బస్సుల విషయంలో తలెత్తే సమస్యలు..సలహాలు..సూచనలు చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆర్టీసీ అధికారులు.
హైదరాబాద్ : అంతా కాంపిటీషన్ యుగం. విద్యార్థుల మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. విద్యార్థినీ, విద్యార్థులు తమ నైపుణ్యాన్ని మెరుగుపరచుకొనేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. హై స్కూల్ విద్యార్థులకు హైటెక్ శిక్షణ ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఐఐఐటీ – హ