Program

  • Neeraj Chopra :కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో నీర‌జ్ చోప్రా సందడి‌..బిగ్ బీ ఎక్సైట్మెంట్ గా ఏమడిగారంటే..

    September 17, 2021 / 03:48 PM IST

    కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో నీర‌జ్ చోప్రా సందడి‌ చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ హోస్ట్ బిగ్ బీ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతు నీరజ్ చోప్రాను అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

  • Khela Hobe : ఫుట్ బాల్ ఆడిన మమతాబెనర్జీ

    August 2, 2021 / 07:58 PM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ(ఆగస్టు-2,2021) కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో "ఖేలా హోబ్" కార్యక్రమాన్ని ప్రారంభించారు.

  • Vaccination: దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్!

    June 6, 2021 / 10:30 AM IST

    Biggest Vaccination Program in Hyderabad: దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి హైదరాబాద్‌ వేదిక అయ్యింది. కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఐటీ ఉద్యోగుల ఛారిటీ సంస్థ భారీ కార్యక్రమాన్ని రూపొందించింది. మాదాపూర్‌లోని…

  • అక్టోబర్ 08న ‘జగనన్న విద్యా కానుక’

    October 7, 2020 / 06:00 AM IST

    Jagananna Vidya Kanuka : ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..అమలు చేస్తున్న సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న…

  • జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా

    October 3, 2020 / 01:16 PM IST

    Jagananna Vidya Kanuka : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ‘Jagananna Vidya Kanuka’ ఒకటి. విద్యార్థులకు మేలు చేకూరేలా ఈ పథకం రూపొందించింది సీఎం జగన్ ప్రభుత్వం. అయితే..ఈ కార్యక్రమం…

  • ట్రంప్‌కు స్వాగతం పలకటానికి 70లక్షల మంది జనం..!!

    February 21, 2020 / 05:16 AM IST

    అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.…

  • మూసీని సబర్మతిలా చేస్తానన్న కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి

    December 16, 2019 / 08:46 AM IST

    మురికినదిలా మారిన మూసీని సబర్మతి నదిలా చేస్తానని కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్  బాపు ఘాట్ వద్ద ‘నమామి మూసీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్…

  • ఏపీలో నవశకం : ఇంటింటి సర్వే

    November 20, 2019 / 04:25 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో నవశకం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్‌ నవశకం పేరిట అర్హులైన ప్రజలందరికీ సంక్షమ పథకాల ఫలాలు అందించేందుకు ఈ కార్యక్రమం 2019, నవంబర్ 20వ తేదీ బుధవారం ఏపీ…

  • మూడు గంటలకే విశాఖ లాంగ్ మార్చ్.. జనసేన క్లారిటీ

    November 2, 2019 / 10:14 AM IST

    ఏపీ రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ..భవన నిర్మాణ కార్మిక సంఘాలకు సంఘీభావంగా జనసేన నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ యదావిధిగా కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. 2019, నవంబర్ 03వ తేదీ ఆదివారం విశాఖలో…

  • రూ.150 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోడీ

    October 2, 2019 / 03:48 PM IST

    జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రూ.150ల స్మారక నాణేన్ని విడుదల చేశారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్‌లోని సబర్మతి నదీ…

10TV Telugu News