Program

    Neeraj Chopra :కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో నీర‌జ్ చోప్రా సందడి‌..బిగ్ బీ ఎక్సైట్మెంట్ గా ఏమడిగారంటే..

    September 17, 2021 / 03:48 PM IST

    కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తిలో నీర‌జ్ చోప్రా సందడి‌ చేశారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ హోస్ట్ బిగ్ బీ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతు నీరజ్ చోప్రాను అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

    Khela Hobe : ఫుట్ బాల్ ఆడిన మమతాబెనర్జీ

    August 2, 2021 / 07:58 PM IST

    వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ(ఆగస్టు-2,2021) కోల్ కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో "ఖేలా హోబ్" కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    Vaccination: దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్!

    June 6, 2021 / 10:30 AM IST

    Biggest Vaccination Program in Hyderabad: దేశంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి హైదరాబాద్‌ వేదిక అయ్యింది. కొవిడ్‌ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఐటీ ఉద్యోగుల ఛారిటీ సంస్థ భారీ కార్యక్రమాన్ని రూపొందించింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ గ్ర�

    అక్టోబర్ 08న ‘జగనన్న విద్యా కానుక’

    October 7, 2020 / 06:00 AM IST

    Jagananna Vidya Kanuka : ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..అమలు చేస్తున్న సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని 2020, అక్టోబర్ 08వ తేదీ

    జగనన్న విద్యా కానుక కార్యక్రమం వాయిదా

    October 3, 2020 / 01:16 PM IST

    Jagananna Vidya Kanuka : ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాల్లో ‘Jagananna Vidya Kanuka’ ఒకటి. విద్యార్థులకు మేలు చేకూరేలా ఈ పథకం రూపొందించింది సీఎం జగన్ ప్రభుత్వం. అయితే..ఈ కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడింది. స్టాక్ పాయింట్ లో ఉన్న జగనన్న విద్యా

    ట్రంప్‌కు స్వాగతం పలకటానికి 70లక్షల మంది జనం..!!

    February 21, 2020 / 05:16 AM IST

    అగ్ర రాజ్యాధినేత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ట్రంప్ కు ఘన స్వాగతం పలకటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఫిబ్రవరి 24 మ.12 గంటలకు అహ్మదాబాద్ ఎయిర్ �

    మూసీని సబర్మతిలా చేస్తానన్న కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి

    December 16, 2019 / 08:46 AM IST

    మురికినదిలా మారిన మూసీని సబర్మతి నదిలా చేస్తానని కేటీఆర్ ప్రగల్భాలు ఏమయ్యాయి అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. హైదరాబాద్  బాపు ఘాట్ వద్ద ‘నమామి మూసీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..మూస

    ఏపీలో నవశకం : ఇంటింటి సర్వే

    November 20, 2019 / 04:25 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో నవశకం కార్యక్రమం ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వైఎస్సార్‌ నవశకం పేరిట అర్హులైన ప్రజలందరికీ సంక్షమ పథకాల ఫలాలు అందించేందుకు ఈ కార్యక్రమం 2019, నవంబర్ 20వ తేదీ బుధవారం ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇంటింటి సర్�

    మూడు గంటలకే విశాఖ లాంగ్ మార్చ్.. జనసేన క్లారిటీ

    November 2, 2019 / 10:14 AM IST

    ఏపీ రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ..భవన నిర్మాణ కార్మిక సంఘాలకు సంఘీభావంగా జనసేన నిర్వహించతలపెట్టిన లాంగ్ మార్చ్ యదావిధిగా కొనసాగుతుందని పార్టీ నేతలు స్పష్టం చేశారు. 2019, నవంబర్ 03వ తేదీ ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తున్న సంగతి తె�

    రూ.150 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోడీ

    October 2, 2019 / 03:48 PM IST

    జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ రూ.150ల స్మారక నాణేన్ని విడుదల చేశారు. బుధవారం (అక్టోబర్ 2, 2019) గుజరాత్‌లోని సబర్మతి నదీ ఒడ్డున నిర్వహించిన స్వచ్ఛ భారత్ దివస్ కార్యక్రమంలో 150 రూపాయల నాణ

10TV Telugu News