Home » propaganda
ఢిల్లీ అల్లర్ల పైన రెచ్చగొట్టే హెడ్డింగ్ లు, వార్తలు, చర్చలు ప్రసారం చేశారని పేర్కొంది. ఇలాంటి వార్తల వల్ల సమాజంలో సామరస్య వాతావరణం దెబ్బతింటొందని తెలిపింది. ఈమేరకు పలు చానళ్ళకు కేంద్ర సమాచార శాఖ అడ్వయిజరీ నోటీసులు పంపి�
కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో దేశంలో మరియు అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ కొత్త పొలిటికల్ ఫ్లాష్ పాయింట్
ktr open letter : ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నిజాలు దాచాయని, 2014 నుంచి 2020 వరకు ఒక లక్షా 32 వేల 899 ఉద�
కరోనా వైరస్ నిరోధం, ఇళ్ల పట్టాలపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం వైరస్ ప్రబలుతున్న క్రమంలో…నో టూ పానిక్… ఎస్ టూ ప్రికాషన్స్ అన్నది నినా�
ఇరాన్ లో కరోనా వదంతులు ప్రాణలు తీశాయి. మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం జరిగింది.
దశాబ్ధాల వివాదం అనంతరం ఎట్టకేలకు అయోధ్య రామ మందిరం విషయంలో సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చిన తర్వాత అయోధ్యలో ఎప్పుడు భూమి పూజ చేస్తారు. ఎప్పటిలోగా రామమందిరం కడతారు అనే విషయాలపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే వివాదాలకు కేరాఫ్ అయిన బీజేపీ ఎం
బీజేపీ పాలనలో దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయన్న వార్తలను కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషయంపై దురుద్దేశ్యంతో అసత్యపు ప్రచారం జరుగుతోందని షా అన్నారు. ఎవరైనాచనిపోతే దానికి సెక్షన్ 302 ఉందని,ప్రతిచోటా ఇది ఉపయోగించబడుతుందని సా అన్నార
ముంబైలోని ముంబైలోని ఆరే కాలనీలోని దాదాపు 3వేల చెట్లను నరికేయడం అక్రమం కాదని ముంబై మెట్రో చీఫ్ అశ్వినీ భిడే తెలిపారు. చెట్లను నరికివేసేందుకు అనుమతి ఇవ్వడం, నరికివేసే సమయం మధ్య 15 రోజుల తప్పనిసరి నోటీసు వ్యవధి లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస�