-
Home » propaganda
propaganda
బండి భగీరథ్ కేసు.. సోషల్ మీడియాలో మాపై జరుగుతున్న ప్రచారం బాధాకరం- హైకోర్టు జడ్జి
May 15, 2026 / 09:39 PM ISTబండి సాయి భగీరథ్ బెయిల్ పిటీషన్ ను న్యాయమూర్తి మాధవి దేవి విచారిస్తున్నారు. కాగా, న్యాయమూర్తి భర్తకు ఆఫర్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
Central Govt : రెచ్చగొట్టే, తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు.. టీవీ చానళ్లపై కేంద్రం సీరియస్
April 23, 2022 / 07:30 PM ISTఢిల్లీ అల్లర్ల పైన రెచ్చగొట్టే హెడ్డింగ్ లు, వార్తలు, చర్చలు ప్రసారం చేశారని పేర్కొంది. ఇలాంటి వార్తల వల్ల సమాజంలో సామరస్య వాతావరణం దెబ్బతింటొందని తెలిపింది. ఈమేరకు పలు చానళ్ళకు కేంద్ర సమాచార శాఖ…
కేంద్రం “పాజిటివిటీ” వ్యూహంపై రాహుల్,పీకే ఫైర్
May 12, 2021 / 04:41 PM ISTకరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో దేశంలో మరియు అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలను ఎదుర్కొనేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఓ కొత్త పొలిటికల్ ఫ్లాష్ పాయింట్
ఉద్యోగాల భర్తీ లెక్కలివే..తేల్చేసిన మంత్రి కేటీఆర్
February 25, 2021 / 07:22 PM ISTktr open letter : ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన ఉద్యోగాల భర్తీ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నిజాలు…
కరోనా సాకుతో ధరలు పెంచినా..తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు – సీఎం జగన్
March 20, 2020 / 07:32 AM ISTకరోనా వైరస్ నిరోధం, ఇళ్ల పట్టాలపై జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం వైరస్ ప్రబలుతున్న క్రమంలో…నో టూ…
మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం.. నాటుసారా తాగి 27 మంది మృతి
March 10, 2020 / 02:16 AM ISTఇరాన్ లో కరోనా వదంతులు ప్రాణలు తీశాయి. మద్యంతో కరోనా నయమవుతుందంటూ ప్రచారం జరిగింది.
జగన్ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు: బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు
December 30, 2019 / 02:22 AM ISTదశాబ్ధాల వివాదం అనంతరం ఎట్టకేలకు అయోధ్య రామ మందిరం విషయంలో సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చిన తర్వాత అయోధ్యలో ఎప్పుడు భూమి పూజ చేస్తారు. ఎప్పటిలోగా రామమందిరం కడతారు అనే విషయాలపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.…
మోడీ పాలనలో మూకదాడులు పెరగలేదు…ప్రత్యేక చట్టం అవసరంలేదన్న షా
October 17, 2019 / 05:56 AM ISTబీజేపీ పాలనలో దేశంలో మూకదాడులు పెరిగిపోతున్నాయన్న వార్తలను కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషయంపై దురుద్దేశ్యంతో అసత్యపు ప్రచారం జరుగుతోందని షా అన్నారు. ఎవరైనాచనిపోతే దానికి సెక్షన్ 302 ఉందని,ప్రతిచోటా ఇది ఉపయోగించబడుతుందని…
చెట్ల నరికివేత అక్రమం కాదు…పర్యావరణ కార్యకర్తలపై మెట్రో చీఫ్ ఫైర్
October 5, 2019 / 07:54 AM ISTముంబైలోని ముంబైలోని ఆరే కాలనీలోని దాదాపు 3వేల చెట్లను నరికేయడం అక్రమం కాదని ముంబై మెట్రో చీఫ్ అశ్వినీ భిడే తెలిపారు. చెట్లను నరికివేసేందుకు అనుమతి ఇవ్వడం, నరికివేసే సమయం మధ్య 15 రోజుల…