Property

    సుశాంత్ నుంచి నేను తీసుకున్న ఆస్తి ఇదే

    August 8, 2020 / 08:35 PM IST

    సుశాంత్‌కి సంబంధించిన ఆస్తి కేవ‌లం త‌ను రాసిన లెట‌ర్ మాత్ర‌మేన‌ని రియా చ‌క్ర‌వ‌ర్తి తెలిపారు. ఇందులో సుశాంత్ రాసిన‌ట్లుగా ఉన్న ఓ లేఖ‌ను ఆమె విడుద‌ల చేశారు. లేఖ‌లో ‘నా జీవితం ప‌ట్ల కృతజ్ఞుడిని.. లిల్లు (షోయుక్ చ‌క్ర‌వ‌ర్తి ), బెబు (రియా), స‌ర్ (

    ఆస్తి కోసం నాయనమ్మను చంపిన 15ఏళ్ల మనవడు

    July 15, 2020 / 08:29 AM IST

    మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. తాను సృష్టించిన కాగితపు డబ్బు కోసం మనిషి దిగజారిపోతున్నాడు. కాసుల కక్కుర్తితో అయినవారిని కూడా వదలడం లేదు. ఆస్తి కోసం ప్రాణాలు తీస్తున్నారు. ఆఖరికి పిల్లలు కూడా ఆస్తి కోసం దారుణాలకు తెగబెడుతుండటం ఆందోళనకు గ

    ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే కాల్చేయండి : రైల్వే మంత్రి ఆదేశం

    December 18, 2019 / 04:26 AM IST

    పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా రైల్వే ఆస్తులను ధ్వంసం చేస్తే కాల్చిపారేయాలని రైల్వే అధికారులను ఆ శాఖ సహాయ మంత్రి సురేశ్‌ అంగాడీ ఆదేశించారు.

    కొత్త రూల్ వస్తోంది : ప్రాపర్టీతో ఆధార్ లింక్ తప్పనిసరి!

    November 17, 2019 / 06:30 AM IST

    ఆధార్ కార్డుదారులకు షాకింగ్ న్యూస్. ఇకపై మీ ప్రాపర్టీకి కూడా ఆధార్ లింక్ చేయాల్సిందే. త్వరలో కొత్త రూల్ రాబోతోంది. ఇప్పటికే ఎన్నో అంశాలపై ఆధార్ అనుసంధానం తప్పనిసరి అనే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ప్రాపర్టీతో ఆధార్ అనుసం

    మావోల బీభత్సం : 27 వాహనాలకు నిప్పు 

    May 1, 2019 / 05:10 AM IST

    మావోయిస్టులు  మరోసారి రెచ్చిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోలు ఘాతుకానికి తెగబడ్డారు. కుర్ఖేడాలో రోడ్డు నిర్మాణాలకు వినియోగించే 27 వాహనాలకు నిప్పు పెట్టి కాల్చివేశారు. రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

    Budget 2019 : ఇంటి యజమానులు తెలుసుకోవాల్సినవి

    February 2, 2019 / 05:02 AM IST

    ఢిల్లీ : బడ్జెట్ 2019 ఇంటి యజమానులకు కూడా ఊరట కలిగించింది. రెండో ఇంటిపై వచ్చే ఆదాయానికి పన్ను కట్టాల్సినవసరం లేదని తాత్కాలిక కేంద్ర ఆర్థికమంత్రి పీయూష్‌ గోయెల్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్‌లో 2019-20 తాత్కాలిక బడ్జెట్‌ని ప్రవేశపెట్�

    పంచాయితీ ఎలక్షన్ : నేరాల చిట్టా విప్పాల్సిందే

    January 5, 2019 / 07:43 AM IST

    పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్ధులతో పాటు వార్డ్ మెంబర్స్ కూడా తమ ఆస్తులతో పాటు నేర చరిత్ర గురించి కూడా చెప్పాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం  కేసీఆర్ నాయకత్వంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 రూపొందించారు. 2003లో సుప్రీ�

10TV Telugu News