Proposal

    సాగు చట్టాలపై 11వ రౌండ్ చర్చల్లో కూడా వీడని ప్రతిష్ఠంభణ

    January 22, 2021 / 06:07 PM IST

    farmers నూతన వ్యవసాయ చట్టాలపై ఇవాళ(జనవరి-22,2021)రైతు సంఘాల నేతలతో కేంద్రం జరిన 11వ విడత చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. నేటి చర్చల్లోనూ రైతుల సమస్యకు ఎలాంటి పరిష్కారం లభించలేదు. అయితే మరోదఫా చర్చలు ఎప్పుడనే విషయంపై స్పష్టత రాలేదు. రైతుల నిర్ణయం చె

    గంజాయి సాగుకి గోవా ప్రభుత్వం అనుమతి

    December 30, 2020 / 06:19 PM IST

    Goa govt’s law department gives nod for ganja cultivation గంజాయి సాగుచేసేందుకు గోవా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఔషధ ప్రయోజనాల కోసం పరిమితస్థాయిలో మారిజువానా(గంజాయి)సాగుచేసేందుకు అనుమతించాలని ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనకు తమ డిపార్ట్మెంట్ అనుమతిచ్చినట్లు గోవా న్యాయశాఖ మంత్ర

    కడప జిల్లాలో రూ.12వేల కోట్లతో స్విస్‌ కంపెనీ భారీ స్టీల్ ప్లాంట్

    March 5, 2020 / 01:41 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడి దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వైయస్సార్‌ కడప జిల్లాలో మరో భారీ స్టీల్‌ప్లాంట్‌ పెడతామంటూ ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.

    ఆ రోజే పాకిస్తాన్ పై బాంబుల వర్షం కురిసేది : IAF మాజీ చీఫ్

    December 28, 2019 / 04:42 AM IST

    ఐఏఎఫ్(ఇండియన్ ఎయిర్ ఫోర్స్) మాజీ చీఫ్ బీఎస్ ధనోవా కీలక వ్యాఖ్యలు చేశారు. 26/11 దాడుల తర్వాత పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలని

    రెండో రాజధానిపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

    November 27, 2019 / 12:19 PM IST

    రెండో జాతీయ రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం రాజ్యసభలో ఈ అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ ప్రస్తావించారు. ఈ ప్రశ్నకు హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో రె�

    ప్రతి మ్యాచ్ కి ముందు జాతీయగీతం

    November 7, 2019 / 02:25 PM IST

    కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కో ఓనర్ నెస్ వాడియా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి లేఖ రాశారు. ఐపీఎల్ లో ప్రతి మ్యాచ్ కి ముందు జాతీయ గీతం పాడించాలని కోరారు. ఐపీఎల్

    ఏపీలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతున్నాయా?

    April 30, 2019 / 10:28 AM IST

    ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్రతిపాదన మంటలు రేపుతోంది. యాజమాన్యం తీరు కార్మిక సంఘాల నేతల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న సంస్థను.. ప్రస్తుత నిర్ణయం మరింత ఊబిలోకి నెట్టడం ఖాయమని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్టీసీన�

10TV Telugu News