Home » prostitution
వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని ……వయోజన మహిళకు తన వృత్తిని ఎంచుకునే హక్కు ఉందని తెలుపుతూ నిర్బంధంలో ఉన్న ముగ్గురు సెక్స్ వర్కర్లను తక్షణమే విడుదల చేయాలని ముంబై హై కోర్టు సంచలన తీర్పు చెప్పింది. సెప్టెంబర్ 25 గురువారం జ�
కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో అనేకమంది రోడ్డున పడ్డారు. ఉపాధిలేక ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిన వారు కొందరు. ఇదే సమయంలో ఈజీ మనీ కోసం లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు జీడిమెట్ల పోలీసులు. జీడిమెట్ల పోలీ
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో దారుణం జరిగింది. ఓ నీచుడు పెళ్లి పేరుతో యువతిని వంచించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత యువతిని వ్యభిచార ముఠాకి అమ్మేశాడు. కొన్నాళ్లు నరకం చూసిన బాధితురాలు చివరికి ఎలాగో పో�
కరోనా అన్ లాక్ టైంలో అందరూ జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగ, వ్యాపారాలు చేసుకుంటుంటే… కొందరు అక్రమార్కులు అన్ లాక్ సమయాన్ని వ్యభిచార వృత్తిలో డబ్బులు సంపాదించటానికి వినియోగించుకుంటున్నారు. వేరే రాష్ట్రాల నుంచి యువతులను హైదరాబాద్ రప్పించి వా
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కాకుండా ప్రజలంతా భౌతిక దూరం పాటించండని ప్రభుత్వం మొత్తుకు చెపుతుంటే ఆడవారి శరీరాలతోనే వ్యాపారం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. కరోనా విపత్కర పరిస్ధితుల్లో, అయిన వారికి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారంతో
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు భౌతికదూరం పాటిస్తుంటే, వెల్ నెస్ సెంటర్ పేరుతో గుట్టుగా ఆడవాళ్ల శరీరాలతో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారు మరి కొందరు. జూబ్లీ హిల్స్ వెంకటగిరి, కటులా అవెన్యూలో తమటం శైలజ, పరమేశ్వరరావు అనే దంపతులు అవన�
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వీ కోటలోని లాడ్జిలో యధేఛ్చగా జరుగుతున్న వ్యభిచారముఠా గుట్టు ఇటీవల పోలీసులు రట్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో అక్కడి ఓ టీడీపీ నాయకుని బంధువు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా గుట్టుచప్పుడు కాకుండా �
హై ప్రొఫైల్ ఉన్న ముగ్గురు మహిళా ఆర్టిస్టులతో పాటు ఓ మైనర్ను సెక్స్ రాకెట్లో పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని అంధేరీలో ఓ 3 స్టార్ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఈ మేర అంధేరీ తూర్పు పోలీసులు హోటల్ పై గుర
చెన్నై: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నడుపుతున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ఇద్దరు యువతులను విడపించారు. చెన్నై తేనాంపేట వాసన్వీధిలో ఉన్న ఓ ప్రైవేటు అపార్టుమెంటులో దంపతులు సెంథిల్ (37), అతని భార్య శాంతి (32) మసాజ్ సెంటర్ �