Home » pti
మే 9న ఇమ్రాన్ అరెస్ట్ సందర్భంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లపై పూర్తి బాధ్యత ఇమ్రాన్ పార్టీపై వేసే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణల వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం దీనిని బూచీగా చూపిస్తూ ఐటీ దాడులు చేయడం, కేసులు వేయడం లాం�
దీని మీద లైవ్ టీవీలో విచారణ కోరుతున్నాను. దీంతో ఏమి జరిగిందో దేశానికి చెప్పే అవకాశం నాకు మరింత సులువుగా దొరుకుతుంది. నేను ఎలా ద్రోహం చేశాను? నేను ఏం అబద్ధం చెప్పాను? పాకిస్తాన్ భవిష్యత్తు నిర్ణయాలు దుబాయ్లోని అవినీతిపరులు తీసుకుంటున్నారు
బహుశా కోర్టు ఆర్డర్లను ముందే ఊహించిన ఇమ్రాన్ ఖాన్.. ప్రభుత్వం తనను జైలులో పెట్టినా వెనుకాడనని, తాను లొంగిపోనని, పాకిస్తాన్లో చట్టబద్ధమైన పాలన కోసం పోరాడుతూనే ఉంటానని శపథం చేశారు. గతంలోని కేసులపైనే బెయిల్ తెచ్చుకోగా, తాజాగా అది గడువు ముగుస్
లాహోర్లోని జమాన్ పార్క్ నివాసంలో ఖాన్ను కలవడానికి ప్రయత్నించిన మాజీ ఫుట్బాల్ స్టార్ షుమైలా సత్తార్తో సహా 30 మంది పీటీఐ కార్యకర్తలను లాహోర్లోని పోలీసులు ఆదివారం అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు. సత్తార్ జాతీయ మహిళా ఫు
అల్ ఖదీర్ ట్రస్టుకు అక్రమంగా భూములను కేటాయించి 5,000 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపిస్తూ దాఖలైన కేసులో మంగళవారం ఇమ్రాన్ ఖాన్ను పారామిలిటరీ రేంజర్లు అరెస్ట్ చేశారు. కాగా, ఈ అరెస్టును సుప్రీంకోర్టులో ఇమ్రాన్ పార్టీ పీటీఐ సవాలు చేసింది
మంగళవారం ఇమ్రాన్ అరెస్ట్ అయిన అనంతరమే పీటీఐ వైస్ చైర్మెన్ షా మహ్మూద్ ఖురేషి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పీటీఐ సీనియర్ నేతలు సైఫుల్లా ఖాన్, అజాం స్వాతి, ఎజాజ్ చైదరి సహా మురాద్ సయీద్, అలీ అమీన్ ఖాన్, హసన్ నైజీ నేతలు పాల్గొన్నారు.
ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సైతం చర్చలు జరిగాయి. ఈ విషయమై సంకీర్ణ ప్రభుత్వం, పీటీఐ మధ్య మూడో కీలక రౌండ్ టేబుల్ చర్చలు మంగళవారం రాత్రి చర్చించాయి. అయితే ఈ విషయంలో సైతం ఇరు పక్షాలు ఏకాభిప్ర�
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇంట్లోకి శనివారం పోలీసులు చొచ్చుకుని వచ్చి హడావుడి చేశారు. ఇట్లో ఉన్న కొంత మందిపై తీవ్రంగా లాఠీఛార్జ్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఒక పని నిమిత్తం దేశ రాజధాని ఇస్లామాబాద్ ప్రయాణం అయిన కొద్ది సమయానికే �
గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి పదవిలోకి రావడానికి మిలిటరీ మద్దతు ఉందనే ఆరోపణలు గుప్పుమన్నాయి. మళ్లీ కొద్ది రోజులకు అవన్నీ చల్లబడ్డాయి. అయితే గురువారం అంజుమ్ చేసిన ఆరోపణలు దేశ రాజకీయాల్ని కుదిపివేస్తున్నాయి. చట్ట వ్యతిరేక, రాజ్యాంగ విరుద�
పాక్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో ఆదివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీనే (పీటీఐ) మెజార్టీ స్థానాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.