PUBLICLY

    Man Beaten to Death In Public: సోదరుడి హత్యపై ప్రతీకారంతో వెళ్లి.. బహిరంగ ప్రదేశంలో దారుణ హత్యకు గురయ్యాడు

    August 25, 2022 / 05:36 PM IST

    రాహుల్, అజయ్, ముకేష్, ఇతరులు కలిసి కర్రలు, రాడ్లతో సునిల్‭ను విపరీతంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి వచ్చి తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సునిల్‭ను ఆసుపత్రికి తరలించే ప్రతయ్నం

    మీ అమ్మ, చెల్లి, అక్కలను ఇలాగే వేధిస్తావా ? పోకిరిని చితక్కొట్టిన అమ్మాయి

    March 12, 2021 / 03:57 PM IST

    eve teaser beaten : మహిళపై వేధింపులు ఆగడం లేదు. రోడ్డుపై వెళుతుంటే..టీజ్ చేయడం కొంతమందికి అలవాటుగా మారిపోతోంది. స్కూల్, కాలేజీ, ఉద్యోగాలకు వెళ్లే వారిని వేధింపులకు గురి చేస్తూ..రాక్షసానందం పొందుతున్నారు. ప్రేమిస్తున్నాంటూ..అదేరకంగా వేధిస్తుండడంతో తట్ట�

    వితంతువుతో సంబంధం పెట్టుకున్నాడని పబ్లిక్‌గా ఇద్దర్నీ..

    August 31, 2020 / 11:49 AM IST

    ఒకే కమ్యూనిటీకి చెందిన వితంతువుతో రిలేషన్ పెట్టుకున్న వ్యక్తిని, అతనితో పాటు వితంతువును పబ్లిక్‌గా చితకబాదారు. తలలు వంచుకుని, ముఖాలు నల్లబారిపోయాయి. నగ్లా గుర్బాక్ష్ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. సమయానికి పోలీసులు రావడంతో వారిని సేవ్

    రాహుల్ కూడా…వీర్ సావర్కర్ ని గౌరవించనివాళ్లని సెంటర్ లో కొట్టాలి

    August 23, 2019 / 12:09 PM IST

    వీర్ సావర్కర్ ని గౌరవించని వాళ్లని తప్పనిసరిగా బహిరంగంగా కొట్టాలని శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే అన్నారు. ఎందుకంటే భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన ఉద్యమంలో వీర్ సావర్కర్ పడ్డ కష్టం,ప్రాధాన్యత గురించి వాళ్లు ఇంకా రియలైజ్ అవ్వలేదన్నారు. రాహుల్ గా

    సిగ్గుపడాల్సింది నువ్వే రాహుల్

    May 13, 2019 / 01:25 PM IST

    1984 సిక్కు అల్లర్ల గురించి కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ ఇంచార్జ్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని,తన వ్యాఖ్యలకు గాను పిట్రోడా దేశానికి క్షమాపణ చెప్పాలని,ఆయన తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని ఇవాళ(మే-13,2019)కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం�

    కాంగ్రెస్ నేతపై రాహుల్ ఫైర్ : దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే

    May 13, 2019 / 12:52 PM IST

    1984 సిక్కు అల్లర్ల గురించి కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన తన వ్యాఖ్యలకు గాను దేశానికి క్షమాపణ చెప్పాలని అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మే-13,201

10TV Telugu News