Home » Puducherry
పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ హోలీ వేడుకలను వెరైటీగా జరుపుకున్నారు. రాజ్భవన్లో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న కిరణ్ బేడీ రంగులకు బదులుగా పూలతో హోలీ చేసుకున్నారు. రాజ్భవన్ సిబ్బందిపై పూలు చల్లుతూ ఆమె ఎంజాయ్ చేశ�
పొంగల్ వేడుకలను పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ వినూత్నంగా జరుపుకున్నారు. జనవరి 14 న పుదుచ్చేరి మున్సిపాలిటీలో పని చేసే మహిళా కార్మికులను రాజ్ భవన్ కు పిలిచి వారందరితో సరదాగా గడిపారు. వారిలో ఒక వయస్సు మళ్ళిన మహిళ పాటలకు డ్యాన్స్
నేరం చేసిన వారిని జైల్లో ఉంచుతారని అందరికి తెలుసు. పురుషులైతే మగవాళ్ల జైల్లో.. మహిళలైతే స్త్రీల జైల్లో ఉంచుతారు. ఇద్దరికి వేర్వేరు కారాగారాలు ఉన్నాయి. ఇక 18 ఏళ్లు
దేశంలో ఉల్లిపాయల కోసం ప్రజలు వందలకు వందలు ఖర్చు పెడుతుంటే ఆ రాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రం కిలో ఉల్లిపాయలు ఫ్రీ గిఫ్టుగా వచ్చాయి. అది ఎక్కడంటారా….. పుదుచ్చేరిలో యూపీఏ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గ
పుదుచ్చేరిలో ఉల్లిపాయల్ని దొంగలించిన వ్యక్తిని పట్టుకుని చితక్కొట్టేశారు. ఉల్లిపాయలు బంగారంలా మారిపోయాయి మరి. దీంతో ఉల్లిపాయలపై ఎన్నో జోకులు పేలుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ క్రమంలో పుదుచ్చేరిలోని రంగపిళ్లై వీధిలో ఓ వ్యాపారి ఉల్లిపాయ�
సకాలంలో వైద్యం అందక 65ఏళ్ల గిరిజన వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పుదుచ్చేరిలోని ఓ గ్రామంలో జరిగింది. తన బంధువుల ఇంటికి వెళ్లిన వ్యక్తి ఉన్నట్టుండి కళ్లు తిరిగి కిందపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చ�
కొచ్చిన్ : అందాల భామ అమలాపాల్ కొన్ని నెలల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కేరళలో నివసిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్నట్టు తప్పుడు చిరునామా సృష్టించి లగ్జరీ కారు కొన్నారని అమలాపాల్పై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణ�
పుదుచ్చేరి లెప్టినెంట్ గవర్నర్ కిరణ్బేడికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ గా కిరణ్ బేడీ అధికారాలపై మద్రాస్ హైకోర్టు ఆంక్షలు విధించింది. రోజువారీ పాలనా వ్యవహారాల్లో ఆమె జోక్యం చేసుకోవద్దంటు హైకోర్టు పేర్కొంది. కాగా కిరణ
మండు వేసవిలో తమిళనాడు, పుదుచ్చేరిలకు ఇప్పటికే వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉ�
మండు వేసవిలో అకాల వర్షాలు పడి రైతులను నట్టేటముంచాయి. మండుతున్న ఎండల్లో వర్షాలు పడటం ప్రజలకు కాస్తంత చల్లదనం ఏర్పడినా.. పంటలకు మాత్రం భారీగా నష్టం ఏర్పడింది. ఈ క్రమంలో తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలకు తుఫాను హెచ్చరికలను జారీ చే�