Home » Pujara
సీనియర్ ఆటగాళ్లు శిఖర్ ధావన్, ఛతేశ్వర్ పుజారాలు ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. అయితే.. ఫామ్ లేమీ, యువ ఆటగాళ్ల రాకతో ఈ ఇద్దరు వెటరన్ ఆటగాళ్లు టీమ్ఇండియాకు దూరం అయ్యారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్లో విఫలం కావడంతో పుజారా (Pujara) పై వేటు పడగా, పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్నా టెస్టు జట్టులో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు చోటు దక్కడం లేదు.
బర్మింగ్ హామ్ లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ (5వ టెస్ట్) మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఇంగ్లండ్ కు భారీ టార్గెట్ నిర్దేశించింది.
మిడిలార్డర్ లో ఆడే విరాట్ కోహ్లీ, అజింకా రహానె, చతేశ్వర్ పూజారా ఫామ్ కోల్పోవడంతో అతి త్వరలోనే బ్యాటింగ్ నుంచి తప్పిస్తారేమోననే అనుమానాలు నెలకొన్నాయి. ప్రత్యేకించి పూజారా..
భారత్, తొలి సెషన్ వరకు వేగంగా ఆడి ప్రత్యర్థికి లక్ష్యం విధిస్తుందా? లేక డ్రా కోసం ప్రయత్నిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. భారత్ గెలుపు కోసం చూస్తే మాత్రం మొత్తం 18వికెట్లు ఈరోజు పడాల్సి ఉంటుంది.
Cheteshwar Pujara: చెన్నై మైదానంలో బ్యాటింక్ క్లిష్టంగా మారిందనేది కనిపిస్తోంది. కాకపోతే మరీ ఈ రేంజ్ లో పూజారా ఫన్నీ రనౌట్ అవడం చూసి నవ్వేసుకుంటున్నారు నెటిజన్లు. రన్ కోసం యత్నించి బంతి ఎంతో దూరం వెళ్లలేదని వెనక్కురాబోయాడు. బ్యాట్ అయితే క్రీజు వరకూ తీ�
India vs Australia 3rd Test : భారత్ – ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో మూడో టెస్టు మ్యాచ్ కొనసాగుతోంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 244 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా జట్టు 94 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా ఆరు వి�
India vs Australia: టీమిండియా సీనియర్ ఆటగాళ్లు పుజారా (Pujara), అజింక్య రహానె (Rahane)కు తామేంటో నిరూపించుకొనేందుకు ఇదే చివరి సిరీస్ కావొచ్చని మాజీ క్రికెటర్ దీప్దాస్ గుప్తా (Deep Dasgupta) అన్నారు. వీరిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లే అయినా కొంతకాలంగా నిలకడగా రాణించడం లేద
ఐపీఎల్ 2020 సీజన్కి సంబంధించి ఆటగాళ్ల వేలం కోల్కతా వేదికగా గురువారం(డిసెంబర్ 19,2019) మధ్యాహ్నం ప్రారంభమైంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు భారీ ధర పలికారు. ఆసీస్ క్రికెటర్ పాట్ కమిన్స్ ను రూ.15.50 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. మరో
విశాఖ టెస్ట్లో టీమిండియా భారీ ఆధిక్యం సాధించింది. పుజారా ఫోర్లు... రోహిత్ డబుల్ మోతతో బ్యాట్మెన్ హవా కొనసాగింది. 4 వికెట్లకు 323 పరుగుల దగ్గర టీమిండియా ఇన్నింగ్స్