Home » Pulichintala Project
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోలని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. సూర్యపేట జిల్లాలో, పులిచింతల ప్రాజెక్ట్ వద్ద ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది. శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరింది.
పులిచింతల ప్రాజెక్టు వద్ద స్టాప్ లాక్ గేట్ పనులు పూర్తయ్యాయి. విరిగి పడిన 16 వ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ను నిపుణులు అమర్చారు.
తెలుగు రాష్ట్రాల్లో వరుసు భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఏపీలోని గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో ఇవాళ ఉదయం 7.15 నుండి 8.20 గంటల మధ్య భూమి కంపించింది.
పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడి మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మరమ్మతు పనుల్లో ఆశించినంత పురోగతి కనిపించడం లేదు. దీంతో దిగువ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
పులిచింతల ప్రాజెక్టు వద్ద మరమ్మతులు కొనసాగుతున్నాయి. 16వ నంబర్ గేట్ వద్ద నిపుణుల ఆధ్వర్యంలో అధికారులు మరమ్మతులు చేపట్టారు.
పులిచింతల ప్రాజెక్టు 16వ నెంబర్ గేటు ఊడిపోయింది. తెల్లవారుజామున 3.15 గంటల ప్రాంతలో గేటు ఎత్తుతుండగా ఏపీ పరిధిలోని 16వ నెంబర్ గేటు సాంకేతిక సమస్య కారణంగా ఊడి నీటిలో పడిపోయింది.
విజయవాడ ప్రకాశం బ్యారేజికీ వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువున ఉన్న పులిచింతల, నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి విడుదలైన వరద నీరు ఆదివారం మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా వేశారు.
peninsular: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. నది పరీహవాక ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజ