Home » PULLED OUT
ఈ భూకంపం వల్ల కొన్ని కుటుంబాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే, ఇంకొన్ని కుటుంబాల్లో అయినవాళ్లు దూరమయ్యారు. ప్రాణాలతో బయట ఉన్న వాళ్లు.. శిథిలాల కింద ఉన్న తమ వాళ్ల గురించి ఆశగా ఎదురు చూస్తున్నారు. శిథిలాల నుంచి తమ వాళ్లు క్షేమంగా బయటపడతారేమో అని
ఒడిషాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేదిగా ఉంది. చేతబడి అనుమానంతో ఆరుగురు వృద్ధుల పళ్లు పీకేసి వారి చేత అందరిముందు అశుద్దం తినిపించారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాలోని గోపర్పూర్ గ్రామంలో జరిగింది. స్థానిక పోలీస్ అధ�
నల్లాలో పడిన నాలుగేళ్ల చిన్నారి 15 నిమిషాల్లోనే సురక్షితంగా బయటకు వచ్చింది. ఓ ఫైర్ మెన్,స్థానికుడు జాయింట్ ఎఫర్ట్ తో చిన్నారిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.డ్రైన్ లోపల చెత్త ఉండటమే చిన్నారికి వరంగా మారింది.చెత్తలో చిక్కుకున