Home » PULWAMA
ఐఈడీ బాంబులతో ఉగ్రవాదుల ఇళ్లను బలగాలు పేల్చేశాయి.
భారతదేశంలో ఉగ్రవాదుల వద్ద చైనా తయారు చేసిన తుపాకులు ఉన్నాయా? అంటే అవునంటున్నాయి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు. జమ్మూ కాశ్మీర్లో భారత ఆర్మీపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నారని ఇంటెల�
జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. లారో-పరిగం ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. పుల్వామాలోని లారో-పరిగం ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైందని కశ్మీర్ జోన్ పోలీసులు ట్
రాష్ట్రీయ రైఫిల్ జవాన్ల బృందం 10 మంది యువకులను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ మరణించాడు.
సంజయ్ ఆదివారం ఉదయం దగ్గర్లోని మార్కెట్కు వెళ్తుండగా, కొందరు తీవ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే అతడు ప్రా�
2016లో జమ్మూ కశ్మీర్లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు. ఇకపోతే, జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గించడానికి కేంద్ర ప్రభుత
32ఏళ్ల తర్వాత కశ్మీర్లో సినిమా హాల్స్ తెరుచుకున్నాయి. ఫుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఆదివారం మల్టీపర్సస్ సినిమా హాళ్లను జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. ఇది చారిత్రాత్మక ఘటన అని మనోజ్ సిన్హా అభివర్ణించారు.
తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారం ఆధారంగా శనివారం సాయంత్రం సైన్యం, పోలీసులు కలిపి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తీవ్రవాదులు ఎటువైపు నుంచి పారిపోకుండా చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, సైన్యం తనిఖీలు నిర్వహిస్తుండగా తీవ్రవాదులు
పుల్వామాలోని పాహూ ఏరియాలో తీవ్రవాదులు ఉన్నట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు పాహూ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.