-
Home » PULWAMA
PULWAMA
ఢిల్లీలో బాంబు దాడి ఘటన.. పెరిగిన మృతుల సంఖ్య.. పేలుడుకు కారణమైన కుట్రదారులను వదలబోమని మోదీ హెచ్చరిక
November 11, 2025 / 12:35 PM ISTDelhi blast దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మోదీ మాట్లాడుతూ..
ఢిల్లీ పేలుళ్ల ఘటన.. అనుమానితుడు ఇతనే.. పేలుళ్లకు ముందు ఎర్రకోట దగ్గర అతనేం చేశాడంటే..
November 11, 2025 / 10:46 AM ISTDelhi blast : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో..
ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి!.. దేశ సార్వభౌమత్వంపై ఎటాక్?
November 11, 2025 / 09:48 AM ISTDelhi blast : రెడ్ ఫోర్ట్ అనేది దేశ సార్వభౌమత్వానికి ప్రతీక. రిపబ్లిక్ డే, స్వాంతంత్ర్య దినోత్సవాల్లో అక్కడే త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు. అలాంటి చోట
ఢిల్లీలో పేలుడుకు కారణమైన ఐ20 కారుకు పుల్వామా లింక్!
November 11, 2025 / 07:08 AM ISTDelhi blast : దేశ రాజధాని ఢిల్లో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే చారిత్రక ఎర్రకోటకు అతి సమీపంలో
వెంటాడి.. వెంటాడి.. ఉగ్రవాదుల ఏరివేత షురూ!
April 25, 2025 / 01:06 PM ISTఐఈడీ బాంబులతో ఉగ్రవాదుల ఇళ్లను బలగాలు పేల్చేశాయి.
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల వద్ద చైనా ఆయుధాలు...ఇంటెలిజెన్స్ వెల్లడి
December 26, 2023 / 10:34 AM ISTభారతదేశంలో ఉగ్రవాదుల వద్ద చైనా తయారు చేసిన తుపాకులు ఉన్నాయా? అంటే అవునంటున్నాయి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు. జమ్మూ కాశ్మీర్లో భారత ఆర్మీపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు చైనా తయారు చేసిన ఆయుధాలు, కమ్యూనికేషన్…
Pulwama Encounter : పుల్వామాలో ఎన్కౌంటర్…ఇద్దరు ఉగ్రవాదుల హతం
August 21, 2023 / 06:31 AM ISTజమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఆదివారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. లారో-పరిగం ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. పుల్వామాలోని లారో-పరిగం ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైందని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు....
Kashmir Mosque : కశ్మీర్ లో మసీదులో ముస్లింలతో జై శ్రీరాం నినాదాలు!
June 27, 2023 / 10:39 AM ISTరాష్ట్రీయ రైఫిల్ జవాన్ల బృందం 10 మంది యువకులను అదుపులోకి తీసుకొని తీవ్రంగా కొట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.
Kashmiri Pandit: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి
February 26, 2023 / 03:45 PM ISTజమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ మరణించాడు.
Jammu and Kashmir: జమ్మూలో కాశ్మీర్ పండిట్ హత్య.. తుపాకులతో కాల్చిన తీవ్రవాదులు
February 26, 2023 / 01:47 PM ISTసంజయ్ ఆదివారం ఉదయం దగ్గర్లోని మార్కెట్కు వెళ్తుండగా, కొందరు తీవ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే…