Pulwama District

    పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. భారీగా పెరిగిన కుంకుమ పువ్వు ధర.. ప్రస్తుతం కిలో ధర ఎంతుందంటే?

    May 2, 2025 / 12:59 PM IST

    కుంకుమ పువ్వు.. ఈ పేరెత్తితే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కాశ్మీర్ ప్రాంతం. పహల్గాం ఉగ్రదాడి తరువాత కాశ్మీర్ లోయలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

    Encounter: కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు తీవ్రవాదులు మృతి

    July 11, 2022 / 03:17 PM IST

    భారత భద్రతా దళాలకు ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో జమ్ము కాశ్మర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

    జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు హతం

    June 23, 2020 / 02:29 AM IST

    జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.  పుల్వామా జిల్లాలోని బండోజా ఏరియాలో ఉగ్రవాదులకు భద్రతా దళాలకు మధ్య  మంగళవారం తెల్లవారుఝూమున  5గంటలనుంచి  ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్య

    మెట్రో స్టేషన్లకు అమర జవాన్ల పేర్లు

    March 9, 2019 / 11:58 AM IST

    పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన వీర జవాన్లను గుర్తుంచుకొనే విధంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఢిల్లీ మెట్రో రెడ్ లైన్లో ఉన్న 2 స్టేషన్ల పేర్లు మార్చడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పుల్వామలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు అమరవీ�

    ఉగ్రదాడిలో ఆలయం ధ్వంసం : హిందూ-ముస్లిం కలిసి కట్టారు

    March 7, 2019 / 01:04 PM IST

    పుల్వామా ఘటన కశ్మీర్ ప్రజలనే కాదు.. భారత్.. పాక్ ఇరు దేశాలను కుదిపేసింది. పలు  చర్చలతో పాటు కవ్వింపు చర్యల అనంతరం ఇరు దేశాల మధ్య శాంతి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఫిబ్రవరి 14న పాక్ నిషేదిత గ్రూపు జైషే మొహమ్మద్ పాల్పడిన ఉగ్రదాడిలో 40 మంది జవాన

    పాక్‌పై ప్రతీకారం : వస్తువులపై 200% పన్ను పెంపు

    February 17, 2019 / 01:49 AM IST

    పుల్వామా దాడి నేపథ్యంలో పాక్ పై అన్ని రకాలుగా ఒత్తిడి పెంచాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్‌ డ్యూటీని 200% పెంచుతున్నట్లు ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో ఆ దేశం నుంచి దిగుమతుల విలువ రూ.3,482.3 కోట్ల�

    పుల్వామా దాడి .. 49కి చేరిన‌ మృతుల సంఖ్య

    February 15, 2019 / 06:59 AM IST

    జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్ర‌వ‌రి-14,2019) పాక్ కి చెందిన ఉగ్ర‌సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జ‌రిపిన ఎల్ఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జ‌వాన్ల సంఖ్య 49కి చేరింది.బ్లాస్ట్ లో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ జ‌వాన్ల‌లో �

10TV Telugu News