Home » Pulwama terror attack
మహారాష్ట్ర: పెళ్లి సెలవు ఆ జవాను ప్రాణాలను కాపాడింది. పుల్వామా ఉగ్రదాడి నుంచి తప్పించుకునేలా చేసింది. జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. ఆత్మాహుతి దాడిలో జవాన్ల బస్సు ముక్కలైంది. ఇదే బస్సులో వ�
పుల్వామా ఉగ్రదాడిపై మొదటిసారి నోరు విప్పింది పాకిస్తాన్. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడారు. భారతదేశం వైఖరిని ఖండించారు. యుద్ధానికి వస్తే మేమూ సిద్ధమే అంటూనే.. శాంతి వచనాలు చేశారు. భారత్ వైపు నుంచి తమపై దాడి జరిగితే తిప్పికొడత
రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు బాలీవుడ్ స్టార్స్. దేశం కోసం ఉగ్రవాదుల దాడిలో అమరులైన వీరజవాన్ల కుటుంబాలకు మద్దతుగా నిలిచి తమ వంతు సాయం అందిస్తున్నారు.
పాకిస్తాన్ దేశంలో టీ ధరలు భగ్గుమంటున్నాయి. 10 రూపాయలు ఉండే ఛాయ్.. ఇప్పుడు 20, 30 రూపాయలు
పుల్వామా ఉగ్రదాడికి భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. పుల్వామా ఉగ్రదాడి ఘటనలో కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది
గుజరాత్లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా తరహాలో ముష్కరులు దాడి చేయవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో గుజరాత్ పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు
పాకిస్తాన్ : ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్కు తగిన శాస్తి జరిగింది. వాళ్లు పెంచి పోషిస్తున్న పాములు వాళ్లనే కాటేశాయి. 2019, ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం బలూచిస్థాన్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు కోపం వచ్చింది. సోషల్ మీడియాలో నెటిజన్లు తన గురించి చేస్తున్న విమర్శలపై మండిపడింది. నా దేశభక్తిని శంకిస్తారా? అంటూ ఫైర్
దేశ ప్రజలకు CRPF ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో జవాన్ల మృతదేహాలకు సంబంధించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని CRPF అధికారులు చెప్పారు.
జమ్మూకశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన 40 మంది సీఆర్ పీఎఫ్ జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు భారత మాజీ క్రికెటర్, ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద మనస్సుతో ముందుకొచ్చాడు.