Home » Pulwama terror attack
పుల్వామా టెర్రర్ ఎటాక్ అనంతరం దేశంలోని కొందరు వ్యక్తులు.. కశ్మీరీలపై దాడులు చేస్తూ కలకలం సృష్టిస్తున్నారు. దేశంలో పలు చోట్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జమ్ముూకశ్మీర్ కు చ�
భారతీయ జెండాలను పట్టుకుని 'భారత్ మాతాకి జై' నినాదాలతో ప్రవాస భారతీయులు పాకిస్తాన్ విదేశీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.
బెంగళూరు: పుల్వామా దాడి తర్వాత యావత్ భారత్ ఆవేదనతో ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. పాక్కు గట్టిగా బుద్దిచెప్పాలని
పుల్వామా దాడిని భయానక చర్యగా అభివర్ణిస్తూ పాకిస్తాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి పాక్ వైఖరిపై పైర్ అయ్యారు. పాకిస్తాన్..
పుల్వామా దాడి తర్వాత యావత్ దేశం పాకిస్తాన్పై ఆగ్రహంగా ఉంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్మీని కోరుతున్నారు. అన్ని వైపుల
పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి తర్వాత ప్రతీకారంతో రగిలిపోతున్న భారత్.. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు వరుస షాక్ లు ఇస్తోంది. పాక్ తో అన్ని రకాల రిలేషన్స్ ను
పుల్వామా ఉగ్రదాడి తమ పని కాదని కథలు చెప్పారు. ఆధారాలు ఉంటే చూపించాలని భారత్ను డిమాండ్ చేశారు. పాకిస్తాన్ లో ఉగ్రవాదానికి చోటే లేదని పచ్చి అబద్దాలు చెప్పిన పాక్
భారత మీడియా ఘోర తప్పిదం చేసిందా. పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రధారి ఫొటో
పుల్వామా ఉగ్రదాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ..తమదే అత�
ఢిల్లీ: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోనున్నారా. పుల్వామాలో ఆత్మాహుతి దాడి తరహాలో మరిన్ని దాడులకు స్కెచ్ వేశారా. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులు మన దేశంలోకి ఎంటర్ అయ్యారా..