Home » pune
ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎంపీ సుప్రియా ట్వీట్ ద్వారా తన క్షేమ సమాచారం తెలియజేశారు. సకాలంలో మంటలను ఆర్పేయడంతో ప్రమాదం జరగలేదని, శ్రేయోభిలాషులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆ ట్వీట్లో తెలిపారు. �
పూణెలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా పోరాడి ఓడింది. భారత్ పై శ్రీలంక 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక నిర్ధేంచిన 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
నడిరోడ్డుపై మొండికేసింది ఓ బెంజ్ కారు .. కాలితో తోసుకుంటూ గెంటుకెళ్లాడు ఓ ఆటో డ్రైవర్. ఈ వీడియో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం సృష్టించింది. పూణెలోని బవ్ ధాన్ లో 67 ఏళ్ల వృద్ధుడికి జికా వైరస్ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం వృద్ధుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
చిన్న పిల్లలు ఆడుకునే డమ్మీ కరెన్సీ నోట్లు ఇచ్చి రూ.20 లక్షలు కొల్లగొట్టిందో ముఠా. అంటే రూ.40 లక్షల డమ్మీ నోట్లు ఇచ్చి.. రూ.20 లక్షలు దోచుకెళ్లారు. తర్వాత విషయం గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సుప్రియ సూలే తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేస్తూ ‘‘హడప్సర్ నుండి సస్వాద్ వరకు పాల్కీ హైవేకు తక్షణమే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది.ఇప్పుడు ఇక్కడ ఒక్క కారు ఆగినా విపరీతంగా ట్రా�
నర్హేలో ఉన్న లక్ష్మీ బార్ అండ్ రెస్టారెంట్కు గురువారం కొంత మంది వచ్చి అప్పుగా మద్యం అడిగారు. అందుకు యజమాని గురన్న ఒప్పుకోలేదు. దీంతో శుక్రవారం ఏడుగురు వ్యక్తులు అదే బార్కు వచ్చి మళ్లీ అప్పుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఇవ్వనని మళ్
ఆన్లైన్లో బర్త్ డే కేక్ బుక్ చేస్తున్నారా? జాగ్రత్త.. మీ అకౌంట్ లో డబ్బులన్నీ పోవచ్చు.! తాజాగా పూణెకు చెందిన మహిళ బర్త్ డే కేక్ కోసం ఆర్డర్ చేసి రూ. 1.67 లక్షలు పోగొట్టుకుంది.
ఢిల్లీలో రెండోమంకీ పాక్స్ కేసు వెలుగు చూసింది. ఢిల్లీలో నివసిస్తున్న 35 ఏళ్ల నైజీరియన్ మంకీ పాక్స్ బారిన పడ్డాడు.
ఒక హోటల్కు ఐదుగురు వ్యక్తులు రాత్రి డిన్నర్ చేసేందుకు వెళ్లారు. అక్కడ వాళ్లు భోజనం చేసిన తర్వాత వెయిటర్ బిల్లు కట్టమని అడిగాడు. దీంతో కోపం తెచ్చుకున్న ఐదుగురు వెయిటర్పై దాడికి పాల్పడ్డారు.