Home » pune
మహారాష్ట్రలోని పూణేలో విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం కూలటంతో ఐదుగురు మరణించారు.
పూనేలోని ఇంజనీరింగ్ కాలేజీలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ.
దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక భయాలు, సందేహాలు నెలకొన్న విషయం తెలిసిందే. దేశంలో రెండో దశ వ్యాప్తికి కారణమైన
పల్లవి భోంగే అనే మహిళ 13ఏళ్ల తన కొడుకుతో కలిసి మృతదేహాన్ని మాయం చేయాలనుకునే క్రమంలో పోలీసులకు దొరికిపోయారు.
వెంటపడి ప్రాధేయపడినా ప్రేమించటం లేదన్న కక్షతో 14 ఏళ్ల బాలికను కత్తితో పొడిచి చంపాడో ఉన్మాది.
భారతదేశంలో 5G ట్రయల్: నష్టాల్లో ఉన్న టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా(Vi) 5G ట్రయల్ సమయంలో భారతదేశంలో అత్యధిక వేగాన్ని కనబరుస్తోంది.
14 ఏళ్ల బాలికను ఓ ఆటోరిక్షా డ్రైవర్ హోటల్లో రూం ఇప్పిస్తానని చెప్పి తీసుకువెళ్లి నగరంలోని పలు ప్రాంతాల్లో తిప్పి, తన మిత్రులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఎంతో పురాతనమైనవే కాక చాలా ప్రసిద్ధి చెందిన ముంబై లాల్ బాగ్చా గణేషుడు, పుణెలోని శ్రీమంత్ దగ్దుశేఖ్ హల్వాయి గణపతి మందిరాల్లో వినాయక చవితి సందర్భంగా భారీ ఎత్తున పూజలు జరుగుతాయి.
అష్టావినాయక క్షేత్రాల్లో ఒకటి ‘గిరిజాత్మజ వినాయకుడు’ . ఎతైన పర్వతంపై బౌద్ధ గుహల్లో వెలసిన ఈ గిరిజాత్మజ గణపతిని వినాయక చవితి పండుగ రోజున దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయి.
తెలుగు వారు శివరాత్రికి పంచారామాలు దర్శించుకున్నట్లుగా మహారాష్ట్రలో హిందువులు అష్టవినాయక యాత్రను చేస్తారు. అష్టవినాయక క్షేత్రాల్లో చింతామణి వినాయకుడి వెనుక ఆసక్తికరమైన పురాణకథనం..