Home » puneeth rajkumar death
నిన్న నాగార్జున వెళ్లి పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. తాజాగా పూణేలో షూటింగ్ లో ఉన్న రామ్ చరణ్ ఇవాళ ఉదయం బెంగుళూరు వెళ్లారు. పునీత్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించి తర్వాత
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మరణం ఒక్క కన్నడ చిత్ర సీమనే కాదు యావత్ సినీ పరిశ్రమను విషాదంలో నెట్టింది. భారీ స్టార్ ఇమేజ్, అంతకు మించిన వ్యక్తిత్వం ఉన్న పునీత్ ఇంకా..
పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా దూరమై నాలుగు రోజులు గడిచినా కన్నడనాట ఇంకా ఆ విషాదం కొనసాగుతూనే ఉంది. పునీత్ ను కడచూపు చూసేందుకు లక్షలాది మంది అభిమానులు ఆ రోజు కంఠీరవ...
విశాల్ సంచలన నిర్ణయం.. అభినందించాల్సిందే..!
పునీత్ అంతక్రియలకి కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, మాజీ సీఎం సిద్దరామయ్యతో పాటు కర్ణాటక ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. సినీ ప్రముఖులు రవిచంద్రన్, సుదీప్,
మెహర్ రమేష్ మాట్లాడుతూ... పునీత్ తన చిరకాల కల నెరవేరకుండానే కన్నుమూశారు. పునీత్ నాకు లైఫ్ ఇచ్చిన హీరో. ఆయన హీరోగా నటించిన 'వీర కన్నడిగ' చిత్రంతో దర్శకుడిగా
ఇవాళ తెల్లవారుజామున 4.30 గంటలకే పునీత్ రాజ్ కుమార్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. ప్రజల సందర్శన కోసం ఎక్కువ సమయం భౌతికకాయాన్ని ఉంచిన నేపథ్యంలో అంతిమ యాత్రని
ఇవాళ ఉదయం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. పునీత్ రాజ్కుమార్కు కుమారులు లేరు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు వందిత, ధృతి. దీంతో పునీత్ తలకొరివి
వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కర్ణాటక ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. పునీత్ అంతక్రియలు జరిగే వరకు అంతా సాఫీగా ఉండేలా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
పాతికేళ్లకు స్టార్ అయ్యాడు.. ఇరవై ఏళ్లలో ముఫ్ఫై సినిమాలు చేశాడు. సగానికి పైగా సూపర్ హిట్లు. వందల కోట్ల వ్యాపారం..