Home » Punjab CM
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు.
నేను, నా తల్లి చాలాకాలం పాటు మౌనంగా ఉన్నాము. మా మౌనాన్ని మా బలహీనతగా భావించినట్లు నేను భావిస్తున్నాను. మా మౌనం కారణంగా అతను ప్రస్తుతం ఉన్నత స్థానంలో కూర్చున్నాడని అతనికి తెలియదు అంటూ సీరత్ పేర్కొంది.
తి సంక్షోభం నుంచి దేశాన్ని పంజాబ్ రక్షించింది. పంజాబీలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశానికి భద్రత కల్పించారు. మా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు వచ్చాను. విదేశాల్లో భారతదేశ ప్రతిష్టను నరేంద్�
తెలంగాణ పర్యటనకు వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ను సందర్శించారు. ప్రాజెక్టు పనితీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాన్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్�
పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నాయకుడు భగవంత్ మాన్ ఈరోజు వివాహం చేసుకోనున్నారు.
గతంలో ఆయనకు ఇందర్ ప్రీత్ కౌర్ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, దంపతుల మధ్య మనస్పర్ధలు రావడంతో ఆరేళ్లక్రితం విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం భగవంత్ సింగ్ మాజీ భార్య, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు.
పంజాబ్ రోడ్లపై రాష్ట్ర సీఎం భగవంత్ మన్ రోడ్ షో నిర్వహిస్తున్న వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ పంచుకుంది. ఇదిలా ఉంటే, రోడ్ షో మధ్యలో అతణ్ని అడ్డుకుని అగ్నిపథ్ స్కీం గురించి మాట్లాడాలని అడిగారు యువత. వీడియోలో పంజాబ్ సీఎం చేతులు యువత చేతులు పట్టుకున�
అవినీతి రాజకీయ నాయకుల జాబితాసిద్ధమైంది.. నాకు కొంచెం సమయం ఇవ్వడం వారందరి భరతం పట్టి జైలు ఊసలు లెక్కబెట్టేలా చేస్తాం.. బెయిల్ కూడా లభించకుండా కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు.
సీఎం సీటులో కూర్చుని పది రోజులు కూడా దాటలేదు..అప్పుడే కేంద్రంపై కాలు దువ్వుతున్నారు భగవంత్ మన్. కేంద్ర ప్రభుత్వ విధానాలపై భగవంత్ మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు
ఎన్నికల్లో ఆప్ సాధించిన విజయానికి ఆయన గ్రీటింగ్స్ చెప్పారు. కేంద్రం నుంచి అందాల్సిన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని మోదీ హామీనిచ్చారు...