Home » Punjab elections
మరి కొద్ది వారాల్లో జరగబోయే పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ముందుగా సూచించినట్లే జనవరి 18 మధ్యాహ్నం 12గంటలకు భగవత్ మన్ సీఎం అభ్యర్థి అంటూ...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మొగా నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే హర్ జోత్ ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీ కండువా కప్పుకున్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఫోకస్ ఎక్కువగా కనబరుస్తుంది. వచ్చే వారమే పంజాబ్ సీఎం అభ్యర్థి పేరు ప్రకటిస్తామని చెప్పారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఈ సందర్భంగా ఆప్..
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో ఆక్సిజన్ తీసుకునే పేషెంట్ల సంఖ్య ఒక్క రోజులోనే 264 శాతం పెరిగింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగింది. ఇక ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో దేశప్రజలందరి దృష్టినీ ఆకర్షిస్తూ తీవ్ర ఉత్కంఠను కలిగిస్తున్న రాష్ట్రం పంజాబ్.
కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ కండువా కప్పుకున్న పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే.. కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే తిరిగి సొంతగూటికి చేరుకున్నారు
పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
పంజాబ్ కాంగ్రెస్లో కుమ్ములాటల వేళ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఢిల్లీలోని ఆమె నివాసంలో మంగళవారం కలిశారు.
పంజాబ్ లో ఈ ఏడాదే జరగనున్న ఎన్నికల సమరానికి పొలిటికల్ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎత్తులు, పై ఎత్తులతో శిరోమణి అకాలీ దళ్ తనదైన పొలిటికల్ వ్యూహాలకు పదును పెడుతూనే.. బీఎస్పీతో పొత్తుకు అకాలీదళ్ సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.