Home » Punjab Politics
వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్లో ఇంటి గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్
పంజాబ్ కాంగ్రెస్ లో అంతర్గత సంక్షోభం వేళ ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిశారు.
పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని.. విజ్ఞప్తి చేశారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధానకి గుడ్ బై చెప్పి ఆ పార్టీ నుంచి బయటికొచ్చిన పంజాబ్ మాజీ సీఎం
చండీగఢ్లోని పంజాబ్ భవన్ లో పంజాబ్ సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ భేటీ ముగిసింది. రెండు రోజుల క్రితం పీసీసీ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పంజాబ్ లో అధికార కాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభంపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ ఇవాళ కేంద్రహోంమంత్రి అమిత్ షాని ఆయన నివాసంలో కలిశారు.
పంజాబ్ లో సమస్యలపై సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నానంటూ వివరణ ఇచ్చారు సిద్దూ. కళంకిత నాయకులు, అధికారుల వ్యవస్థ పంజాబ్ లో ఉండేదన్నారు.
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా తయారైంది. రోజుకోవిధంగా మారిపోతున్నాయి. సిద్ధూ రాజీనామా చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు గుస్సాగా ఉన్నారు.
పంజాబ్ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి (పీసీసీ) నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే