Home » Punjab
ఎంపీ రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత, పంజాబ్ లోని జలంధర్ నియోజక వర్గ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి ఇవాళ ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. రాహుల్ తో కలిసి సంతోఖ్ సింగ్ చౌదరి పాద్రయాత్రలో పాల్గొన్న సమయంలో ఆయనకు గ�
అక్కడే ఉన్న జర్నలిస్టులు వెంటనే ఈ దాడి ఘటనను తమ కెమెరాల్లో బంధించారు. పంజాబ్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ సభ్యుడు రషీద్ హఫీజ్ డ్రైవర్ ఈ షూ విసిరినట్లు ఆరోపణలు వచ్చాయి. పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహి విశ్వా�
‘‘ఈ యాత్రలో మేము సుదీర్ఘ ప్రసంగాలు చేయం. ఈ యాత్ర మాట్లాడేందుకు కాదు.. ప్రజలు చెప్పే వినేందుకు. మేము ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తాము. ప్రతిరోజు దాదాపు 25 కిలోమీటర్లు నడుస్తాం. 6-7 గంటలు మీరందరూ చెప్పేది వింటాం. 10-15 నిమిషాల పాటు మా ప్రణాళికలు ఏంటో చెబుతాం
ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ విద్యార్థులకు విమానంలో ప్రయాణించే భారీ ఆఫర్ ఇచ్చారు. చదువులో మెరిట్ సాధిస్తే దేశంలో కోరుకున్న చోటుకు విమానంలో పంపిస్తానని ప్రోత్సహించారు. ప్రిన్సిపాల్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని నలుగురు విద్యార్థులు మెరి�
పంజాబ్లోని బటాలా సమీపంలో జలంధర్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఏడాదిన్నర చిన్నారి ఉంది.
పంజాబ్ రాజధాని చండీగఢ్ లోని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసానికి సమీపంలో బాంబు కనపడడం కలకలం రేపింది. అనుమానాస్పద వస్తువు కనపడడంతో వెంటనే అక్కడకు చేరుకున్న బాంబును నిర్వీర్యం చేసే బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. పంజాబ్, హరియాణా సీఎంల
ఉత్తర భారత దేశం చలితో వణికిపోతోంది. పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా, జమ్ము కాశ్మీర్ వంటి రాష్ట్రాలు చలి, పొగ మంచు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నేడు తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ అంశం టాప్ సీక్రెట్ అని చెప్పాడు పంజాబ్ సీఎం భగవంత్ మన్.
లింగ సమానత్వంలో చాలా ముందుకు వచ్చినప్పటికీ.. కావాల్సినంత సమానత్వం ఇంకా రాలేదు. ఆడపిల్ల పుట్టగానే హతమార్చే రోజులైతే పోయాయి కానీ, ఆడపిల్ల పుట్టిందా అనే అసంతృప్తులు అయితే నేటికీ చాలానే ఉన్నారు. అయితే పంజాబ్లో ఓ కుటుంబం మాత్రం దీనికి పూర్తి వి