Home » Punjab
అమృత్పాల్ సింగ్కు మద్దతుగా పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. మొహాలి సరిహద్దులో శనివారం కువామి ఇన్సాఫ్ మోర్చా కార్యకర్తలు నిరసన చేశారు. బర్నాలా, ధనోలా, ఆనందపూర్ సాహిబ్ నంగార్, మన్సా వంటి ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఎస్�
ఖలిస్తానీ సానుభూతి పరుడు, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృతపాల్ సింగ్ పరారీలోనే ఉన్నాడని, అతని కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పంజాబ్ పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పంజాబ్తోపాటు పొరుగున ఉన్న హిమాచల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు.
అమృతపాల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను ప్రస్తావిస్తూ హోం మంత్రి అమిత్ షాను బెదిరించారు. ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వనని అమిత్ షా చెప్పారు. ఇందిరాగాంధీ కూడా అదే చేశారు. మీరన్నట్లే చేస్తే అవే పరిణామాల్న
కొద్ది రోజుల క్రితం అమృతపాల్ సింగ్ అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. అమృతపాల్ సింగ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయుధాలతో వచ్చి అజ్నాలా పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. ఈ చర్యతో ప్రభుత్వం అతడికి లొంగిపోయిందనే విమర్శలు వచ్చాయి. గతేడాది మేలో మ�
పంజాబ్లోని తార్న్ తరన్ జిల్లాలోని గోయింద్వాల్ సాహిబ్ సెంట్రల్ జైల్లో ఇద్దరు ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యుల హత్య తరువాత కొందరు ఖైదీలు వేడుక చేసుకున్న వీడియో బయటపడింది. ఈ వీడియో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.
కొద్ది రోజులుగా పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఖలిస్తాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతున్నారు. వీరిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో పోలీసులకు, ఖలిస్తాన్ మద్దతుదారులకు మధ్య ఘర్షణ జరుగుతో�
1940లో సిక్కులకు ప్రత్యేక దేశం కావాలంటూ ఖలిస్తానీ ఉద్యమం ప్రారంభమైంది. ఖలిస్తాన్ అంటే ‘పవిత్రమైన భూమి’ అని పంజాబీలో అర్థం. తమకంటూ ఒక ప్రత్యేక మాతృభూమి కావాలనే డిమాండుతో ఇది లేచింది. అనేక సిక్కు సంఘాలు దీని కోసం పోరాటాలు చేశాయి. చాలా సార్లు హిం�
అమృతపాల్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటలకే వందలాది మంది కత్తులతో పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఇక ఖలిస్తాన్ ఉద్యమంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వబోమని అమిత్ షా అన్నారు. ఇందిరా గాంధీ కూడా అదే చేశా�
“ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉధృతం చేయనివ్వనని అమిత్ షా చెప్పారని, ఇందిరా గాంధీ కూడా అదే చేశారని నేను చెప్పాను, మీరు అదే చేస్తే మీరు ఆ పరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. 'హిందూ రాష్ట్రం' డిమాండ్ చేస్తున్న వారికి ఇదే మాట చెబితే ఆయన హోం మంత్రిగా కొనసా
పంజాబ్ లో లంచం కేసులో ఆప్ ఎమ్మెల్యే అమిత్ రత్తన్ కోట్ఫట్టా అరెస్ట్ అయ్యారు. భటిండా రూరల్ ఆప్ ఎమ్మెల్యే అమిత్ రత్తన్ కోట్ పట్టాను విజిలెన్స్ బ్యూరో లంచం కేసులో అరెస్ట్ చేశారు.