Home » Punjab
పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ పట్టుబడింది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9.15 గంటల సమయంలో గురుదాస్ పూర్ లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ డ్రోన్ గుర్తించారు.
పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో డ్రగ్స్, ఆయుధాలు కలకలం రేపాయి. చైనా, టర్కీలో తయారైన ఫిస్టల్స్, ఇతర పేలుడు పదార్థాలు, పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను సరిహద్దు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
తెలంగాణ పర్యటనకు వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ను సందర్శించారు. ప్రాజెక్టు పనితీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాన్ మాట్లాడుతూ.. తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్�
తొలుత పోలీసులపైకి నిరసనకారులు రాళ్లతో దాడి చేశారట. ఆ తర్వాతే పోలీసులు వారిపై వాటర్ ఫిరంగులను ప్రయోగించారని ప్రవీర్ రంజన్ అన్నారు. ఇక కొందరైతే బారికేడ్లను దాటడానికి కత్తులు దూసారని, మరికొందరు గుర్రాలను కూడా ఉపయోగించారని ఆరోపించారు. ఇందుల�
పెళ్లి అంటే శుభకార్యం. చావు అంటే అశుభం అంటారు. కానీ చావు జరిగిన చోటు శుభకార్యం జరగాలంటారు పెద్దలు. కానీ చావుకు కేరాఫ్ అడ్రస్ అయిన శ్మశానంలో శుభకార్యాలు చేయరు. కానీ ఓ గ్రామంలో మాత్రం శ్మశానమే ఓ అమ్మాయికి వెళ్లి వేదిక అయ్యింది. అశుభంగా భావించే �
నవంబర్ 2021లో కాంగ్రెస్ పార్టీకి అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు. "1954 నుంచి నేను రాజీవ్ గాంధీతో కలిసే ఉన్నాను. రాజీవ్ పిల్లల్ని కూడా నా సొంత పిల్లల్లగా చూశాను. ఇప్పటికీ వారి మీద గాఢమైన ప్రేమతోనే ఉన్నాను. కానీ ఇప్పుడు వారి ప్రవర్తనకు చాలా బాధపడ్డా�
శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్, బహుజన్ సమాజ్ పార్టీ అగ్రనాయకత్వం ఈరోజు ఢిల్లీలో పాత స్నేహాన్ని బలోపేతం చేయడం, రాబోయే రోజుల్లో మరింత మెరుగైన సమన్వయం సాధించడం వంటి వాటి గురించి సుహృద్భావ వాతావరణంలో సమావేశం జరిగింది. శిరోమణి, బీ�
ప్రభుత్వ ఉపాధ్యాయులకు సింగపూర్ లో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. దీనికి సంబంధించి టీచర్లను సింగపూర్ పంపించటానికి ఏర్పాట్లు కూడా చేసింది పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం.
కేంద్రంలోని భారతీయ జనతా పార్టీపై కేజ్రీవాల్ మరోసారి విమర్శలు గుప్పించారు. విద్య, వైద్యం లాంటి ప్రజా సంబంధమైన అంశాల గురించి తాము మాట్లాడుతుంటూ బీజేపీ మాత్రం విధ్వేషాన్ని రెచ్చగొట్టే అంశాలపై దృష్టి పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగా�
అతనో 88 ఏళ్ల వృద్ధుడు. కుటుంబాన్ని పోషించుకోవటానికి ఎంతో కష్టపడ్డాడు. ఓ పక్క కష్టపడుతునే మరోపక్క తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి లాటరీ టికెట్లు కొంటుంటాడు పంజాబ్లోని మొహాలీ జిల్లా త్రివేది క్యాంప్ గ్రామంలో మహంత్ ద్వారకాదాస్ అనే వృ�