Home » Punjab
భార్య కాపురానికి రావడం లేదని ఆమెతోపాటు, ఇద్దరు పిల్లలు, అత్తామామలు.. మొత్తం ఐదుగురిని సజీవ దహనం చేశాడో దుర్మార్గుడు. అత్తారింటికి వెళ్లి, అక్కడ నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ పోసి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో జరిగిన అవకతవకలు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు మరోసారి దాడులు ముమ్మరం చేశారు. హైదరాబాద్ తో సహా ఢిల్లీ, పంజాబ
పంజాబ్ అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాస పరీక్షలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 93 మంది ఎమ్మెల్యేలు ‘ఆప్’కు మద్దతు పలికారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రంలో ‘ఆపరేషన్ కమలం’ విఫలమైందని పంజాబ్ సీఎం అన్నారు.
పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకు గురైన సంగతి తెలిసిందే. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడు దీపక్ అలియాస్ టిను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గత రాత్రి మాన్సా జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పంజాబ్ సీఎం భగవంత్ మన్పై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వీఐపీ కల్చర్ను అంతం చేస్తామని ప్రకటించిన ఆప్, ఆ పార్టీ సీఎం.. ఇప్పుడు ఏకంగా 42 వాహనాలను కాన్వాయ్ కోసం వాడటమేంటని కాంగ్రెస్ ప్రశ్నించింది.
పంజాబ్,యూపీ,మణిపూర్,ఉత్తరాఖండ్, గోవాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ రూ.340 కోట్లు ఖర్చు చేసిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
పంజాబ్ లో ఆప్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఎం భగవంత్ మాన్కు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ షాకిచ్చారు. మాన్ సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు గురువారం (సెప్టెంబర్ 21,2022)అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలన్న ప్రభుత్వ అభ్యర్థనను గవర్నర్ త�
పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థినిల వీడియో లీక్ అంశానికి సంబంధించి పోలీసులు మరో నిందితుడిని అరెస్టు చేశారు. వీడియో పంపించిన యువతి స్నేహితుడిని సిమ్లాలోని, రోహ్రు ప్రాంతంలో అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇది రెండో అరెస్టు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడుల్లో దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.
పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బెహరమ్ నేషనల్ హైవేపై చోటు చేసుకుంది. ర్యాష్ డ్రైవింగ్ సహా పలు ఆరోపణల కింద లారీ డ్రైవర్ మేజర్ సింగ్పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చే�