Home » Punjab
సిమ్రన్జిత్ వివాదాస్పద వ్యాఖ్యలపై అధికార ఆమ్ఆద్మీ పార్టీ మండిపడింది. స్వాతంత్ర్య సమరయోధుడిని అవమానించారని.. బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసింది. సిమ్రన్ జిత్ బాధ్యతారహిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆప్ ట్వీట్ చ�
పంజాబ్లోని ఓ వ్యక్తిని డ్రగ్స్ తీసుకోకుండా అడ్డుకునేందుకు ఆ కుటుంబం గొలుసులతో కట్టేసింది. ఎలా అయినా తిరిగి దారిలోకి తీసుకురావాలంటే ఇదే సరైన మార్గమని అనుకున్న ఆ కుటుంబం.. మంచానికి కట్టి కదలకుండా చేసింది.
పంజాబ్ CM భగవంత్ మాన మరో కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజలకు శుభవార్తు చెబుతూ..ప్రతి ఇంటికి నెలకు 300 యూనిట్లు విద్యుత్ ఉచితం అని ప్రకటించారు.
పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయే అని తేల్చారు ఢిల్లీ పోలీసులు. బుధవారం జరిగిన ప్రెస్మీట్లో ఢిల్లీకి చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెచ్ఎస్ ధళివాలి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఇటీవల హత్యకు గురైన పంజాబీ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా కుటుంబాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. పంజాబ్లోని సిద్ధూ స్వస్థలమైన మాన్సా జిల్లా, మూసాలో మంగళవారం రాహుల్, సిద్ధూ కుటుంబాన్ని కలుస్తారు.
కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోతుందని అభిప్రాయపడ్డారు సునీల్ జకార్. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఆయన ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు.
తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఇటీవల మరణించిన పంజాబ్ సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదన్నారు.
పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా హత్య తర్వాత పలువురు గ్యాంగ్స్టర్లు విభిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చేసిన పోస్టుల కారణంగా ఫిరోజ్పూర్ సెంట్రల్ జైలులో అల్లర్లు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం జైలు వాతావరణమంతా హింసాపూరితంగా మారిపోయింది.
వీవీఐపీలకు రాష్ట్రంలో సెక్యూరిటీ తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న పంజాబ్ సర్కారు తాజాగా తన వైఖరి మార్చుకుంది. ఈ నెల 7 నుంచి వీవీఐపీలకు తిరిగి సెక్యూరిటీని పునరుద్ధరిస్తామని ప్రకటించింది ఆప్ సర్కారు.
సిద్ధూ మూసేవాలా హత్యపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గురువారం సిద్ధూ తండ్రిని కలిశారు.