Home » Punjab
కాలేజీలో ఒక అమ్మాయి విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో ఒక విద్యార్థి మరణించాడు. మరో విద్యార్థి గాయపడ్డాడు. ఈ ఘటన పంజాబ్లోని అమృత్సర్లో బుధవారం జరిగింది.
30 రౌండ్ల కాల్పులు జరపడం ద్వారా సిద్ధూ శరీరాన్ని తూట్లు పొడిచారు. సిద్ధూ మరణించాడని నిర్ధారించుకున్న తర్వాతే దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.(Sidhu Moosewala's postmortem)
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అధికారం చేపట్టిననాటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవల మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భగవంత్ మాన్ భద్రతను తొలగించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 424 మంది ప్రముఖులకు ప్రభుత్వం కల్పించిన �
దేశ రాజకీయాల్లో సరికొత్త సంచనాలకు శ్రీకారం చుడుతున్న ఆప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ గ్రహీతలకు రాజ్యసభ టికెట్లు కేటాయించింది.(AAP Rajya Sabha Nominees)
అవినీతి ఆరోపణల నేపథ్యంలో క్యాబినెట్ మంత్రిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మన్ సింగ్. పంజాబ్లో ఆప్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఇటీవలే కొలువుదీరిన సంగతి తెలిసిందే.
ఆరేళ్ల బాలుడు మూడు వందల అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డ ఘటన పంజాబ్లో ఆదివారం జరిగింది. హోషియార్పూర్ పరిధిలోని గద్రివాలా గ్రామంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఘటన జరిగింది.
పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1988లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి గురువారం ఈ తీర్పు వెలువరించింది.
జైళ్ల నిర్వహణకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జైళ్లలో వీఐపీ కల్చర్ను తొలగించేలా, వీఐపీ రూములను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
బ్యాంకులను నలభై కోట్ల రూపాయలమేర మోసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేపై సీబీఐ దాడులు నిర్వహించింది. పంజాబ్లోని అమర్ఘర్ నియోజకవర్గం నుంచి జశ్వంత్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచాడు.
దేశంలో మరోసారి కరోనా కంగారు పుట్టిస్తోంది. వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో పంజాబ్లోని పటియాలాకు చెందిన రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా (RGNUL) లో కరోనా కలకలం సృష్టించింది. వర్శిటిలో 60 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్గా త�