Home » Punjab
‘‘మనం ఏం విత్తనం నాటితే ఆ మొక్కే మొలుస్తుంది..ఓడాక కావాల్సింది చింత కాదు చింతన‘‘ పంజాబ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పై సిద్ధూ చురకలు వేశారు.
ప్రభుత్వ ఏర్పాటుపై భగవంత్ మాన్ రేపు గవర్నర్ ను కలవనున్నారు. మార్చి 13న అమృత్ సర్ లో కేజ్రీవాల్ తో కలిసి భగవంత్ మాన్ భారీ రోడ్డు షో నిర్వహించనున్నారు.
15 యేళ్ల పాటు దేశ రాజధాని ఢిల్లీని ఏకచత్రాధిపత్యంగా ఏలుతున్న కాంగ్రెస్ను చీపురు కట్టతో ఊడ్చేసి ఆప్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పంజాబ్లో కాంగ్రెస్ పార్టీకి మంగళం పాడేశారు.
పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాలు మొదలైపోయాయి. సీఎం అభ్యర్థి భగవత్ మన్ ఇంటి వద్ద సంప్రాదాయ నృత్యం బాంగ్రా డ్యాన్స్ చేస్తూ.. జిలేబీలు తయారుచేస్తూ...
లుత బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. లెక్కింపు ప్రారంభమయ్యాక కొన్ని గంటల్లోనే ఫలితాలపై ప్రాథమిక అంచనాలు వెలువడతాయి.
త్వరలో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న క్రమంలో పంజాబ్ లో లడ్డూలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో భారీగా ఆర్డర్ల వెల్లువెత్తుతున్నాయి స్వీట్ల తయారీ సంస్థలకు.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పంజాబ్లో నేడు (ఫిబ్రవరి 20) పోలింగ్ జరగబోతోంది. పంజాబ్ తో పాటు ఉత్తరాఖండ్ లోనూ..
ది గ్రేట్ ఖలీగా పేరొందిన ప్రొఫెషనల్ రెజ్లర్ దలీప్ సింగ్ రాణా బీజేపీలో చేరారు.
పంజాబ్ ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. అధికార కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు శాయశక్తుల కష్టపడుతోంది
ఎన్నికలు జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ ర్యాలీలు, రోడ్షోలను నిర్వహించడం, కోవిడ్ పరిస్థితులపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం అవుతోంది.