Home » Punjab
మిస్టరీ వీడింది.. ఓ పాడుబడ్డ బావిలో బయటపడ్డ పుర్రెలు ఎవరివనేది తేలింది. ఎనిమిదేళ్ల క్రితం బయటపడ్డ మానవ పుర్రెలు గంగా నదీ పరీవాహక ప్రాంత ప్రజలవని ...
ఢిల్లీ, పంజాబ్ లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మాదిరిగానే కర్నాటకలోనూ తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
పంజాబ్లో దారుణం జరిగింది. గుడిసెకు నిప్పంటుకుని ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వీరిలో ఐదుగురు పిల్లలే ఉన్నారు.
తాజాగా చరణ్ పంజాబ్ లోని అమృత్ సర్ వద్ద వర్క్ చేసే BSF సోల్జర్స్ కి స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ కుక్ ని పిలిపించి సోల్జర్స్ కోసం ఇక్కడి స్పెషల్ వంటలని...........
సీఎం సీటులో కూర్చుని పది రోజులు కూడా దాటలేదు..అప్పుడే కేంద్రంపై కాలు దువ్వుతున్నారు భగవంత్ మన్. కేంద్ర ప్రభుత్వ విధానాలపై భగవంత్ మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు
పంజాబ్ సీఎం భగవంత్ మన్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం నిజాయతీతో పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని పలు విభాగాల వారీగా 25వేల ఉద్యోగాలకు..
ఇప్పటివరకు తెలంగాణ నుంచే కేంద్రంపై యుద్ధం చేస్తున్న కేసీఆర్.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు ఢిల్లీకే వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ కూడా నిర్వహించింది. ఈ మీటింగ్ లో 25,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించింది.
పంజాబ్ గవర్నమెంట్ లంచగొండితనాన్ని అవినీతిని నిర్మూలించే దిశగా కృషి చేయనుంది. ఈ మేరకు మార్చి 23న హెల్ప్ లైన్ ఆరంభించనుంది. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం భగవంత్ మన్...
పంజాబ్లో నయా పాలిటిక్స్ షురూ అయ్యాయి. అధికారం చేపట్టకముందే.. ఆప్ సీఎం క్యాండిడేట్ భగవంత్ సింగ్ మాన్ తగ్గేదే లే అంటున్నారు. వచ్చీ రావడంతోనే అధికారులను ఉరుకులు పరుగులు