Home » Punjab
పంజాబ్లో దారుణం జరిగింది. పొగాకు నమిలాడని ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన అమృత్సర్లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరైన రమణదీప్ సి
జెంజ్లో రేషన్ తీసుకెళ్తోన్న పేదవాడు అంటూ నెటిజెన్లు ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇది కాస్త మీడియా వరకు వెళ్లడంతో రేషన్ దుకాణం నడుతుపున్న అమిత్ కుమార్ను మీడియా ప్రశ్నించింది. అయితే అతడు బీపీఎల్ కార్డు ఉందని, అది చూపించే రేషన్ తీసుకెళ్లా
మహిళా ఎమ్మెల్యేపై దాడికి పాల్పడ్డాడు ఆమె భర్త. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై పంజాబ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పంజాబ్లో ఒక పాస్టర్ కారును కొందరు దుండగులు దహనం చేశారు. చర్చిలోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి తర్వాత జరిగింది.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఛండీగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఛండీగ్ ఎయిర్పోర్ట్గా మార్చేందుకు పంజాబ్, హర్యానా అంగీకరించాయి. ఈ విషయమై ఈరోజు హర్యానా ఉప ముఖ్యమంత్రి �
‘హర్ ఘర్ తిరంగా’ను బహిష్కరించాలని..ఆగస్టు 15న జాతీయ జెండాకు బదులు సిక్కులకు చెందిన ‘కేసరి’ జెండాలను ఎగురవేయాలని MP సిమ్రన్ జిత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పంగా మారాయి.
ఇంతలో ఒక బాలుడు బ్యాంకు లోపలికి వచ్చి క్షణాల్లో ఒక నల్లటి బ్యాగుతో బయటికి వెళ్లాడు. బాలుడు సీసీటీవీ కెమెరాల్లో సరిగా కనిపించలేదు కానీ, ఒట్టి చేతులతో వచ్చి బ్యాగుతో బయటికి వెళ్లడం మాత్రం స్పష్టంగా కనిపించింది. బాలుడు బ్యాగుతో వెళ్లడాన్ని క�
రైతులతో పాటు ప్రభుత్వ, సహకార పంచదార మిల్లుల బకాయిలను సైతం సెప్టెంబర్ 7లోగా చెల్లిస్తామని, ఫగ్వారా షుగర్ మిల్లు మినహా ప్రైవేట్ చక్కెర మిల్లులకు కూడా అదే తేదీలోగా బకాయిలు చెల్లిస్తామని మాన్ హామీ ఇచ్చారు. పగ్వారా షుగర్ మిల్లు రైతులకు 72 కోట్ల రూ
పంజాబ్లో పోలీసులకు, గ్యాంగ్స్టర్స్కు మధ్య భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్లో ఒక గ్యాంగ్స్టర్ హతమయ్యాడు. మరో గ్యాంగ్స్టర్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రజలెవరూ బయటకు రావొద్దని పోలీసులు సూచించారు.
కొత్త నిబంధనల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వారు ఒక యూనిట్ రక్తదానం చేయాలి. లేదా... సమీపంలోని ఆస్పత్రిలో కొన్ని గంటలపాటు రోగులకు సేవ చేయాలి. రెండు గంటల పాటు చిన్నారులకు ట్రాఫిక్ నింబంధనలపై అవగాహాన కల్పించాలి.