Home » Purandeshwari
ఎన్టీయే శాసనసభాపక్ష సమావేశంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కూటమి పార్టీలు అంతా సమానమే అనే సంకేతాలు చంద్రబాబు ఇచ్చారు.
బద్వేలు సీటు విషయంలో పార్టీ నాయకత్వం అన్యాయం చేసిందని పనతల సురేష్ఆ వేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజలకు బీజేపీ వాస్తవాలు చెబితే దానిని ఖండించే క్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నీ అబద్దాలు చెప్పారని, వాస్తవాలను దాచి ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించారని పురందేశ్వరి అన్నారు.
అవినీతికి కర్త, కర్మ, క్రియా.. అధికార పార్టినే..
బీజేపీ పాలిత ప్రాంతాల్లో లిక్కర్ అమ్మడం లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో విశాఖలో జరిగిన భూ దందా గురించి పురంధేశ్వరి మాట్లాడొచ్చు కదా అని అన్నారు.
లోకేశ్కు ఫురంధేశ్వరి మద్దతునిస్తున్నట్టు 10టీవీ వేదికంగా పురంధేశ్వరి తెలిపారు. ఈ వ్యాఖ్యలు నారా,దగ్గుబాటి కుటుంబాలు దగ్గరవుతున్నాయా అనిపించేలా ఉన్నాయి.
అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. 10టీవీతో మాట్లాడిన పలువురు నేతలు సీఆర్డీఏ పై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు