Home » purchase
sale of counterfeit drugs in AP : దీర్ఘకాలిక రోగాలు, సీజనల్ వ్యాధులు, వైరస్లకు మందులు వాడుతున్నవారు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం నెలకొందిప్పుడు. ఏపీలో నకిలీ మందులను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు కొంతమంది మెడికల్ షాపుల యజమానులు. చండీఘడ్, ఉత్తరాఖం�
Multipurpose Facility Centers in Villages : ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెటింగ్ చేసుకోలేక రైతులు పడుతున్న కష్టాలకు త్వరలో తెరపడనుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతానికి చెందిన వ్యాపారులైనా రైతు నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా మల్టీపర్పస్ ఫెసిలిటీ �
Purchase 5 crore vaccines from Serum : ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్కు నిర్మూలన దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. భారత ప్రభుత్వం త్వరలో�
US Newyork house in wall Oldest whiskey bottle : కొత్తగా ఇల్లు కొనుక్కుని చక్కగా ఉందామని వచ్చిన దంపతులకు ఆ ఇంటి గోడలో కనిపించిన వస్తువుల్ని చూసి షాక్ అయ్యారు. ఇదేంటీ గోడల్లో ఉంటే గింటే విలువైన వస్తువులు ఉండాలిగానీ ఏంటీ ఇటువంటివికూడా ఉంటాయా? అని నోరెళ్లబెట్టారు ఆ దంపతుల�
Govt paves way for all Indians to buy land in Jammu and Kashmir కేంద్రపాలితప్రాంతం జమ్మూ కశ్మీర్,లడఖ్ లో భూములను కొనుగోలు చేసే విధానంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశానికి చెందిన ఏ పౌరుడైనా ఇప్పటి నుంచి జమ్మూ కశ్మీర్,లడఖ్ లో భూములను కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు మార్గం స�
మీరు వింటున్నది నిజమే. షాపింగ్ చేసి కరోనా తెచ్చుకుంటే..ఓ దుకాణ యజమాని రూ. 50 వేల క్యాష్ బ్యాక్ ఇస్తామంటూ చేసిన వివాదస్పద ప్రకటన వైరల్ గా మారింది. కేరళలో ఓ షాపు యజమాని ఈ విధంగా చేయడంపై అధికారులు సీరియస్ అయ్యారు. కరోనా వైరస్ రావొద్దని ప్రజలు అష్టక�
అవును మీరు వింటున్నది నిజమే. కుక్క కొనుగోలు చేయడానికి వచ్చిన వారి మధ్య చెలరేగిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారిపోయింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిస్థితుల కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కరోనా వైరస్ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తోంది. కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా బతికేయవచ్చని ప్రభుత్వం ఎంత చెపుతున్నా ప్రజలు మాత్రం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఎందుకంటే ఎవరికి ఎక్కడ నుంచి వ్యాధి అంటుకుంటుందో తెలియని ప�
దక్షిణ కొరియా నుంచి ఏపీ ప్రభుత్వం కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారం రేగింది. ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు
ఫారిన్ మద్యం కావాలంటే..ఎలా..అక్కడ దాకా వెళ్లాల్సిందేనా ? అవసరం లేదంటోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. ఎంచక్కా..ఆన్ లైన్లో ఒక్క క్లిక్ చేసి మద్యం ఇంటి వద్దకు తెచ్చుకోవచ్చని వెల్లడిస్తోంది. ఇప్పటికే ఎన్నో వస్తువులు ఆన్ లైన్ ద్వారా తెచ్చుకుంటున్నార