Home » Purushothamudu
సినిమా రిలీజ్ ముందు ట్రైలర్, టీజర్ చూసి శ్రీమంతుడు తరహాలో ఉంటుందని అంతా భావించారు. కానీ..
రాజ్ తరుణ్ సినిమా పురుషోత్తముడులో హీరోయిన్ గా నటించిన హాసిని సుధీర్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు తెలిపింది.
తాజాగా పురుషోత్తముడు సినిమా డైరెక్టర్ రామ్ భీమన, నిర్మాత డా.రమేష్ తేజావత్ మీడియాతో మాట్లాడారు.
పురుషోత్తముడు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజిపై డ్యాన్స్ వేయమని ఈ సినిమాకి పనిచేసిన డ్యాన్స్ మాస్టర్ సుభాష్ ని కోరారు.
రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'పురుషోత్తముడు' సినిమా జులై 26న రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల అనౌన్స్ చేశారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ఓ కేసు వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా రాజ్ తరుణ్ పురుషోత్తముడు ట్రైలర్ రిలీజ్ చేశారు.
రాజ్ తరుణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. అందులో రెండు సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి.
తాజాగా రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
రీసెంట్ గా 'నా సామిరంగ' సినిమాలో నటించి అలరించిన రాజ్ తరుణ్.. ఇప్పుడు 'పురుషోత్తముడు'గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
రాజ్ తరుణ్ (Raj Tarun) హీరోగా పురుషోత్తముడు (Purushothamudu) అనే కొత్త సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమాలో హీరోయిన్ గా హాసిని సుధీర్ నటిస్తుంది. ఇక ఈ మూవీ ఓపెనింగ్ లో తన మెస్మరైజ్ లుక్స్ తో అందర్నీ ఆకట్టుకుంది.