-
Home » Puthalapattu
Puthalapattu
యాస్మిన్ భానుకి ఏమైంది? 3నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి అనుమానాస్పద మృతి..
తండ్రి అనారోగ్యానికి గురయ్యాడంటూ యాస్మిన్ ను పిలిపించుకున్న తల్లిదండ్రులు.. ఆ వెంటనే యాస్మిన్ భాను చనిపోయిందంటూ సాయితేజకు చెప్పారు.
అనుమానంతో భార్యకు శీల పరీక్ష పెట్టిన భర్త.. మరిగే నూనెలో చెయ్యి పెట్టి ప్రాతివత్యాన్ని నిరూపించుకోవాలని షరతు
గుండయ్య, గంగమ్మ భార్యాభర్తలు. వీరికి నలుగురు పిల్లలు. నలుగురు పిల్లల్లో ఇద్దరికి పెళ్లిళ్ల అయ్యి పిల్లలు కూడా ఉన్నారు. మనవరాలు ఉన్న వయసులో గుండయ్య భార్య గంగమ్మపై అనుమానం పెంచుకున్నారు.
సోషల్ మీడియా ప్రచారం : వచ్చిన టీడీపీ టికెట్ పోయింది
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్ధి తెర్లాం పూర్ణంను అభ్యర్ధిత్వాన్ని మారుస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెర్లాం పూర్ణంను తొలగిస్తూ నియోజకవర్గ ఇన్చార్జ్ లలిత కుమారిక�
వైసీపీ ఎమ్మెల్యే సూసైడ్ సెల్ఫీ వీడియో
చిత్తూరు: పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ బెదిరిస్తూ ఈవీడియోలో సునీల్ చెప్పారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు జగన్ సునీల్ ను కలిసేందుకు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్త�