-
Home » pv narasimha rao
pv narasimha rao
పీవీకి కూడా ఢిల్లీలో స్మారకం ఏర్పాటు చేయాలని సభలో తీర్మానం చేయాలి : కేటీఆర్
December 30, 2024 / 12:16 PM ISTమన్మోహన్ సింగ్ ప్రధానిగాఉన్న సమయంలోనే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కేబినెట్ లో ఏడాదిన్నరపాటు కేంద్ర మంత్రిగా కొనసాగారని ..
ఎన్టీఆర్కూ భారతరత్న ప్రకటించాలి.. ఈ అంశాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలి
February 10, 2024 / 10:59 AM ISTదివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ఇచ్చి ఉంటే తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచేదని విజయశాంతి పేర్కొన్నారు.
61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజానికి ‘భారతరత్న’
February 9, 2024 / 04:35 PM ISTభారత మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్తో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించారు.
వారికి కూడా భారతరత్న ఇవ్వాలి.. ఆయన కంటే గొప్పవారు ఎవరు ఉన్నారు?: కేఏపాల్
February 9, 2024 / 04:19 PM ISTకులాలు, మతాలు చూడకుండా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ డిమాండ్ చేశారు.
ఈ ఏడాది ఎంత మందికి భారతరత్న ఇచ్చారో తెలుసా?
February 9, 2024 / 03:04 PM ISTమన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఏదైన రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం అందించే అత్యున్నత పౌర పురస్కారం ఇది.
తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు భారతరత్న.. కేసీఆర్ ఏమన్నారంటే..?
February 9, 2024 / 01:50 PM ISTతెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారతరత్న దక్కడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజానికి 'భారతరత్న'
February 9, 2024 / 12:57 PM IST61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజం భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న లభించింది. 1963 లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు జాకీర్ హుస్సేన్కి ఈ పురస్కారం అందిన తర్వాత ఇన్ని…
పీవీ పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్కు లేదు.. మంత్రి కేటీఆర్
November 25, 2023 / 08:15 PM ISTపీవీ నర్సింహారావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్కు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
మాజీ ప్రధాని పీవీ రాజకీయ చరిత్ర
June 28, 2021 / 08:33 PM ISTమాజీ ప్రధాని పీవీ రాజకీయ చరిత్ర
PV Narasimha Rao : పీవీని ఎంత స్మరించుకున్నా తక్కువే : సీఎం కేసీఆర్
June 28, 2021 / 01:41 PM ISTపీవీ శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ పీవీ 26 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా పీవీ చేసిన సేవలను గుర్తు చేశారు…