Home » pv narasimha rao
మన్మోహన్ సింగ్ ప్రధానిగాఉన్న సమయంలోనే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కేబినెట్ లో ఏడాదిన్నరపాటు కేంద్ర మంత్రిగా కొనసాగారని ..
దివంగత మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ కు కూడా భారతరత్న ఇచ్చి ఉంటే తెలుగుజాతి గౌరవానికి ప్రతీకగా నిలిచేదని విజయశాంతి పేర్కొన్నారు.
భారత మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్తో పాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించారు.
కులాలు, మతాలు చూడకుండా దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ డిమాండ్ చేశారు.
మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఏదైన రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్రం అందించే అత్యున్నత పౌర పురస్కారం ఇది.
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం భారతరత్న దక్కడంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
61 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తేజం భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న లభించింది. 1963 లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు జాకీర్ హుస్సేన్కి ఈ పురస్కారం అందిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు పీవీకి ఈ పురస్కారం దక్కడం విశేషం.
పీవీ నర్సింహారావు పేరు ఎత్తే అర్హత కాంగ్రెస్కు లేదని మంత్రి కేటీఆర్ అన్నారు.
మాజీ ప్రధాని పీవీ రాజకీయ చరిత్ర
పీవీ శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ పీవీ 26 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా పీవీ చేసిన సేవలను గుర్తు చేశారు కేసీఆర్.