Home » PV SINDHU
టోర్నమెంట్కు వెళ్లే ముందు రాట్నాలమ్మ ఆశీర్వాదం తీసుకుని సింధు ఆట ఆడేందుకు వెళ్లిందన్నారు. అమ్మ దయతో దేశానికి గొప్ప పేరు తీసుకువచ్చిందన్నారు.
టోక్యో ఒలింపిక్స్లో పీవీ సింధు కాంస్య పతకం అందుకున్నారు. స్వర్ణంపై ఆశలతో టోర్నీ ఆరంభించిన సింధూకు సెమీ ఫైనల్లో చైనీస్ ప్లేయర్ తైజుయింగ్ బ్రేక్ వేశారు. ఆ మ్యాచ్ ఓడినప్పటికీ.. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్ ఓటమి తరువాత సింధు మద్దతుకు క�
పీవీ సింధు కాంస్య పతకం గెలవడంతో ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సింధు ఎక్కడ పుట్టారు. ఎంతవరకు చదువుకున్నారు అని సెర్చ్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం సింధు కులం గురించి గూగుల్ సెర్చ్ చేస్తున్నార
టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం సాధించడం ఎంతో సంతోషంగా ఉందని భారత షట్లర్, తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు అన్నారు. సింధు సోమవారం మీడియాతో మాట్లాడుతూ తన విజయం వెనుక దాగున్న శ్రమ గురించి వివరించారు.
టోక్యో ఒలింపిక్స్ 2020 బరిలో దేశమంతటి ఆశలతో అడుగుపెట్టారు పీవీ సింధు. సీజన్ లో తొలి మ్యాచ్ నుంచి ఓటమెరుగకుండా దూసుకెళ్లిన ఆమెకు సెమీస్ లో బ్రేక్ పడింది. గోల్డ్ సాధిస్తుందని భావించిన యావత్ దేశానికి ఒక్కసారిగా షాక్.. తెలుగు తేజం కావడంతో ఇరు రాష్�
ఒలింపిక్స్ టోర్నీలో ఇండియాకు మరో పతకం తెచ్చిపెట్టిన పీవీ సింధుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. స్వర్ణం వస్తుందని భావిస్తే ఒక్క గేమ్తో దశ మారిపోయింది. 2016రియో ఒలింపిక్స్లో స్వర్ణాన్ని త్రుటిలో చేజార్చుకున్న సింధు.. 2020 టోక్యో ఒల
కోట్ల మంది గుండెలు కోరుకున్న గెలుపు.. ఒలింపిక్స్లో సింధు విజయం కోసం భారతీయులంతా ఉత్కంఠగా ఎదురుచూడగా.. చివరకు వారి ఆశలు ఆవిరయ్యాయి.
బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు.. ఆమె కోచ్ శ్రీకాంత్ వర్మ టోర్నీకి అయిన ప్రిపరేషన్ గురించి కీలక విషయాలు బయటపెట్టారు. టోక్యోలోని ముసాషినో ఫారెస్ట్ స్పోర్ట్ ప్లాజా వేదికగా అకానె యమగూచిని చిత్తుగా ఓడించింది. క్వార్టర్ ఫైనల్స్ లో రాణించి సెమీ�
టోక్యో ఒలింపిక్స్ లో భారత క్రీడాకారులు ప్రతిభ చూపిస్తున్నారు. 8వ రోజున టీమిండియాకు సెకండ్ మెడల్ ఖాయమైంది. బాక్సర్ లవ్లీనా బోర్గో హైన్
సెమీస్కు పీవీ సింధు