Home » PV SINDHU
టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత పివి సింధు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. పీవీ సింధు సాధించిన కాంస్య పతకాన్ని డీజీపీ తిలకించి అభినందించారు. ఏపీకి చెందిన సింధు ప్రపంచ స్థాయిలో పతకం సాధించడం పట్ల డీజీపీ గౌతం సవాంగ్ హర్షం
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న P.V సింధు
ఇండియా స్టార్ షట్లర్.. హైదరాబాద్కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఇటీవలే టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకం గెలుచుకున్న సంగతి తెలిసిందే. వరుసగా రెండోసారి మెడల్ గెలుచి యావత్ దేశాన్ని గర్వపడేలా చేసింది.
ఒలింపిక్స్ కాంస్యం పతకం గెలిచొచ్చిన సింధు 15కంపెనీలకు నోటీసులు పంపింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో పతకం సాధించడంతో ఈ మూమెంట్ ను వాడేసుకున్నాయి ప్రముఖ కంపెనీలు. అడ్వర్టైజ్మెంట్ లో ఆమెను సంప్రదించకుండానే ఫొటోలు వాడాయి. ఈ మేరకు స్పోర్ట్స్ మార్కెట�
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ.సింధును ఏపీ సీఎం జగన్ ఘనంగా సత్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఆమెకు రూ.30 లక్షల నగదు బహుమానం అందించారు.
ఒలింపిక్స్ మెడల్తో నా జీవితం మారింది
సింధుకి ఘన స్వాగతం
ఒలింపిక్ పతాక విజేత పీవీ సింధుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది. మంత్రి కిషన్ రెడ్డి పూలగుచ్ఛం అందించి పీవీ సింధును అభినందించారు. మెగా ఈవెంట్ లో మెడల్ గెలిచాక పీవీ సింధు మంగళవారం ఢిల్లీ ఎయిర్ పోర్
అంతర్జాతీయ స్థాయిలో మరో సారి వరుసగా పతకం అందుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. టోక్యో ఒలింపిక్స్ మహిళల సింగిల్స్ ఈవెంట్ లో కాంస్యాన్ని దక్కించుకున్న సింధు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో సత్తాచాటిన బ్యాడ్మింటన్ ప్లేయర్, విశ్వ పతకం సాధించిన తెలుగమ్మాయి పీవీ సింధుకు నగదు ప్రోత్సాహం అందజేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు రూ