Home » Queen Elizabeth II
బ్రిటన్ లో కొత్త కరెన్సీ అందుబాటులోకి రానుంది. యునైటెడ్ కింగ్ డమ్ రాణి ఎలిజబెత్ మరణంతో ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ III ముఖ చిత్రంతో ఈ కొత్త కరెన్సీ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి కొత్త కరెన్సీ నోట్ల నమూనాను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వి
కొన్ని వారాల క్రితం మృతి చెందిన బ్రిటన్ రాణి ఎలిజబెత్-IIతో పాటు ఆమె సోదరి ప్రిన్సెస్ మార్గరెట్ కలిసి విండ్సర్ కోట వద్ద గతంలో ఓ ఆత్మను చూశారంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ఆత్మ మరెవరిదో కాదని ఎలిజబెత్-Iదేనని మిర్రర్ మీడియా తెలిపింది. బ్రిటిష్ రాయల్ �
బ్రిటన్ రాజు పట్టాభిషేకం జరుగనుంది. ఈ పట్టాభిషేకానికి కింగ్ చార్లెట్ 260 ఏళ్ల నాటి బంగారు రథంపై వెళ్లనున్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ 4 టన్నుల బంగారు స్వర్ణరథం ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ కావు. రాయల్ ఫ్యామిలీ దర్పానికే కాదు వారి చరిత్రకు తార్కాణంగా
ముద్దుల మనవడు రాజరికం విధులను వదులుకుంటున్నట్టు ప్రకటించినప్పుడు రాణి ఎలిజబెత్ స్పందనేంటి? 2020లో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ దంపతులు బకింగ్హామ్ ప్యాలెస్ విడిచి వెళ్లిన తర్వాత అందరికీ కలిగిన సందేహమిది. రాజభవనంలో తాము ఎదుర్కొన్న అవమాన�
ఈ విషయమై లండన్ చేరుకున్న వెంటనే భారత రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో లండన్ విమానాశ్రయానికి చేరుకుని, విమానం దిగుతూ అభివాదం చేస్తున్న ద్రౌది ముర్ము ఫొటోను షేర్ చేస్తూ ‘‘క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరై భారత ప్రభుత్వం తరపున నివాళు�
క్వీన్ ఎలిజబెత్-2 మరణంపై బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్తో మోదీ ఫోన్లో మాట్లాడారు. క్వీన్ మృతిపై సంతాపం ప్రకటించారు. అలాగే నూతన ప్రధానిగా ఎన్నికైనందుకు ఆమెకు అభినందనలు తెలిపారు.
క్వీన్ ఎలిజబెత్.. ఇది పేరు మాత్రమే కాదు.. ఓ బ్రాండ్ ! మహారాణి అనే పదానికి మహా గౌరవం తీసుకొచ్చిన పేరు అది ! అలాంటి క్వీన్ ఎలిజబెత్ ఇక లేరు. ప్రపంచం అంతా ఆ మహారాణికి నివాళి అర్పిస్తోంది. ఆమె ప్రస్థానాన్ని, చరిత్రను గుర్తుచేసుకుంటోంది. ఇంతకీ ఎలిజబ
బ్రిటన్ రాణి ఎలిజబెత్-II కన్నుమూయడంతో బకింగ్హామ్ ప్యాలెస్కు లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. నిన్న రాత్రి నుంచే బకింగ్హామ్ ప్యాలెస్ కు ప్రజల తాకిడి మొదలైంది. బకింగ్హామ్ ప్యాలెస్ కు వెళ్ళే మార్గాలన్నీ ప్రజలతో నిండిపోయాయి. సంప్రదా
కోహినూర్ వజ్రం.. ప్రపంచంలోనే బాగా ప్రసిద్ధి చెందిన వజ్రం ఇది. 105.6 క్యారెట్లతో వెలుగులీనే ఈ వజ్రం మళ్ళీ వార్తల్లో నిలిచింది. దీనికి ‘వెలుగుల కొండ’గానూ పేరుంది. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కిరీటంలోని 2,800 వజ్రాల్లో కోహినూర్ కూడా ఒకటి. ఈ కిరీటాన్ని 1937లో �
బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 గురువారం మరణించిన సంగతి తెలిసిందే. 70 ఏళ్ల ఆమె పాలనలో ఎన్నో విశేషాలున్నాయి. అత్యధిక కాలం పాటు బ్రిటన్ రాణిగా కొనసాగడంతోపాటు, మరెన్నో అరుదైన విశేషాల్ని సొంతం చేసుకున్నారు.