rafel

    రఫెల్‌ను‌ నడిపే తొలి మహిళా పైలట్…చరిత్ర సృష్టించిన ‘శివంగి సింగ్’

    September 23, 2020 / 04:03 PM IST

    ఇటీవల భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అంబులపొదిలోకి చేరిన అత్యాధునిక‌ రఫేల్‌ ఫైటర్‌ జెట్ నడిపే తొలి మహిళా పైలట్ ‌గా ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. రాఫెల్‌ యుద్ధ విమానాన్ని నడిపే తొలి మహిళా పైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో

    రేపే వాయుసేనలోకి ‘రఫెల్ చేరిక’…ముఖ్య అతిధిగా ఫ్రాన్స్ రక్షణ మంత్రి

    September 9, 2020 / 06:38 PM IST

    జులై నెలలో మొదటి విడతలో భాగంగా ఫ్రాన్స్ నుంచి భారత్ చేరుకున్న 5 రఫేల్ యుద్ధ విమానాలు గురువారం(సెప్టెంబర్-10,2020)అధికారికంగా వైమానిక దళంలోకి చేరనున్నాయి. సెప్టెంబర్ 10న హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఐదు రాఫెల్ జెట్�

    రేపే భారత్ కు…30వేల అడుగుల ఎత్తులో ఆకాశంలోనే ఇంధ‌నం నింపుకున్న రాఫెల్

    July 28, 2020 / 08:19 PM IST

    సోమ‌వారం ఫ్రాన్స్​లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భార‌త్‌కు బ‌య‌లుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు మ‌రో ఘ‌న‌త సాధించాయి. మంగ‌ళ‌వారం అవి30వేల అడుగుల ఎత్తులో గాలిలోనే ఇంధ‌నాన్ని నింపుకున్నాయి. దీని కోసం ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్ అందించిన �

    నేడు మూడు కీలక తీర్పులు

    November 14, 2019 / 02:14 AM IST

    అయోధ్య,ఆర్టీఐ అంటి అంశాల్లో చారిత్రక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇవాళ(నవంబర్-14,2019)మరో మూడు కీలక తీర్పులు ఇచ్చేందుకు రెడీ అయింది. రాఫెల్, శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ధర్మాసనం తీర్పు ఇవ్వనున్నది. రాఫెల�

    ఫ్రాన్స్ కి రాజ్ నాథ్…రాఫెల్ కి ఆయుధపూజ

    October 7, 2019 / 12:44 PM IST

    భారత వైమానిక దళం తరఫున దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న 36 రాఫెల్ యుద్ధ విమానాలలో మొదటిదాన్ని స్వీకరించడానికి ఫ్రాన్స్‌కు బయలుదేరే గంట ముందు…భారత్ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఓ ట్వీట్ చేశారు. భారతదేశం-ఫ్రాన్స్ సంబంధాలను సరికొత్త స్థాయికి తీస

    అందరూ చౌకీదారులేనా! : అంబానీ కోసం చౌకీదార్ మోడీ రాఫెల్ డోర్ తెరిచాడు

    March 19, 2019 / 12:54 PM IST

    ప్రధాని మోడీ హృదయంలో ద్వేషం ఉందన్నారు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. 2014లో తాను ఒక్కడినే చౌకీదార్‌ అని చెప్పిన ఆయన.. ఇప్పుడు దేశంలోని అందరినీ చౌకీదార్లుగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవా

    రాఫెల్ స్కామ్ మొదటి బాధితుడు పారికర్

    March 19, 2019 / 10:44 AM IST

    దివంగత గోవా సీఎం మనోహర్ పారికర్ మరణంపై రాజకీయాలు మొదలయ్యాయి. రాఫెల్ కుంభకోణంలో మొదటి బాధితుడు మనోహర్ పారికర్ అని మహారాష్ట్ర ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర ఆవాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే పారికర్ తన

    రాఫెల్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం

    March 14, 2019 / 11:59 AM IST

    రాఫెల్ కేసులో తీర్పుని రిజర్వ్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం నిర్ణయం తీసుకుంది.రాఫెల్ కేసులో 2018 డిసెంబర్-14న కేంద్రప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇస్తూ సుప్రీం తీర్పునిచ్చిన విషయ�

    రాఫెల్ రగడ : మోడీపై కేసు పెట్టి విచారించాలి

    March 7, 2019 / 05:03 AM IST

    రాఫెల్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ పత్రాలు చోరీకి గురయ్యాయని బుధవారం సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ..రాఫెల్ డీల్ అవినీతి జరిగిందని మరోసారి

    పాక్ విమానాలు పారిపోవాల్సిందే : సెప్టెంబర్ లో భారత్ కు రాఫెల్

    March 7, 2019 / 01:31 AM IST

    రాఫెల్ డీల్ కి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయని బుధవారం(మార్చి-6,2019) సుప్రీంకోర్టులో కేంద్రం బాంబు పేల్చింది.రాఫెల్ డీల్ లో 2018, డిసెంబరు 14న  ప్రభుత్వానికి క్లీన్ చీట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా, అ�

10TV Telugu News