rafel

    కాంగ్రెస్ కామన్ సెస్స్ ఉపయోగించాలి

    March 4, 2019 / 12:27 PM IST

    కాంగ్రెస్ పార్టీ కామన్ సెస్స్ ఉపయోగించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాలపై తాను మాట్లాడిన మాటలను కాంగ్రెస్ వక్రీకరిస్తుందని మోడీ అన్నారు. ఎయిర్ స్ట్రైక్స్ సమయంలో రాఫెల్ యుద్ధ విమానాలు లేకపోవడం పట్ల దేశ ప్రజలు ఫీ�

    ప్ర‌పంచంలోనే అధునాత‌న ఆయుధం : అమేథీలో మేడిన్ ఏకే-203

    March 3, 2019 / 04:14 PM IST

    రాఫెల్ యుద్ధ విమానాలు త్వ‌ర‌లోనే భార‌త గ‌గ‌న‌త‌లంలో ఎగురుతాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అన్నారు. ఆదివారం(మార్చి-3,2019) ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని అమేథీలో ప‌ర్య‌టించిన ఆయ‌న ప‌లు ప్రాజెక్టుల‌ను ప్రారంభించారు. రూ.538 కోట్లతో 17 ప్రాజెక్టులను ప్రారంభించ�

    రాఫెల్ ఉంటే ర‌ప్ఫాడించేవాళ్లం

    March 3, 2019 / 10:11 AM IST

    పాక్ లోని ఉగ‌్ర‌శిబిరాల‌పై వాయుసేన మెరుపుదాడుల‌పై ప్ర‌తిప‌క్షాల‌ను తీరుని ప్ర‌ధాని మోడీ త‌ప్పుబ‌ట్టారు. రాఫెల్ యుద్ధ‌విమానాలు మ‌న ద‌గ్గ‌ర లేక‌పోవ‌డం వ‌ల్లే యావ‌త్ దేశం భాధ‌ప‌డుతుంద‌ని అన్నారు. శ‌నివారం(మార్చి-2,2019) ఢిల్లీలో నిర్వ‌హించిన �

    40ఏళ్ల కల నెరవేరింది : అద్భుతం.. ఈ నేషనల్ వార్ మెమోరియల్

    February 25, 2019 / 01:09 PM IST

    ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం(ఫిబ్రవరి-25,2019) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ మెమోరియల్ ను జాతికి అంకితమిస్తున్నట్లు మోడీ ప్రకటించారు.ప్రధాని మోడీ, రక్షణమంత్రి నిర్మలా సీత

    ఏరో ఇండియా-2019 : బెంగళూరు గగనతలంలో రాఫెల్ విన్యాసాలు

    February 20, 2019 / 10:02 AM IST

    బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఏరో ఇండియా-2019 బుధవారం(ఫిబ్రవరి-20-2019) ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం  వైమానిక ప్రదర్శన సన్నాహాల్లో సూర్య కిరణ్, జెట్ విమానం ఒకదానినొకటి ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన  సూర్య కిరణ్ ఏరోబేటిక్ బృం

10TV Telugu News