Home » Raghu Rama Krishna Raju
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం అభిషేక సేవలో మహారాష్ట్ర గవర్నర్ రమేస్ బైస్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు
సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే ముందే ఎంపీ రఘురామ కృష్ణంరాజు నామినేషన్ వేసేశారు. పార్టీ బీఫాం లేకుండా ఆయన నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం.
ఏలూరు పార్లమెంటులో మరో సీటు సర్దుబాటు కాదని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు.
మంతెన రామరాజును మారిస్తే ప్రాణ త్యాగాలకైనా సిద్ధమే అంటూ ప్లకార్డులతో ఆందోళన బాట పట్టారు టీడీపీ నేతలు.
తొలిసారి లోక్సభకు పోటీ చేస్తున్న ఈ ఇద్దరిలో ఎవరి సత్తా ఎంత?
వైసీపీ ఎంపీ టికెట్ ను బీసీ శెట్టిబలిజ మహిళ గూడూరి ఉమాబాలకు ఇవ్వడంతో అదే సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణకు బీజేపీ ఎంపీ టికెట్ ఇస్తుందని ప్రచారం నడుస్తోంది.
రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు ఉంటే… 24 చోట్ల రాజకీయం ఒక ఎత్తైతే… ఒక్క నరసాపురం పార్లమెంట్ సీటు ఒక ఎత్తు.
Narsapuram: ఆ ముగ్గురు నేతలు ఎంపీ సీటుపై ఆశ వదులుకోకుండా తమ ప్రయత్నాలు కొనసాగిస్తుండటం..
నాలుగేళ్ల తర్వాత సొంతూరులో అందరి మధ్య సంక్రాంతి చేసుకోవడం ఆనందంగా ఉందని రఘురామకృష్ణరాజు తెలిపారు.
భీమవరం పాలిటిక్స్ మాత్రం ఎవరికీ అర్థం కాకుండా, అంతు చిక్కకుండా.. ఉన్నాయ్. రోజురోజుకు.. ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయ్.