Home » Rahul gandhi
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.అమేథీ ప్రజలను రాహుల్ అవమానించారన్నారు. ఈ మోసాన్ని ప్రజలు క్షమించరు.. తప్పక బదులు తీర్చుకుంటారన్నారు.గురువారం వయనాడ్ లోక్ సభ అభ్యర్థిగా రాహుల్ నామినేషన్ వేశారు.అ�
వయనాడ్ లో గురువారం(ఏప్రిల్-4,2019) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నామినేషన్ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది.రాహుల్ రోడ్ షో రూట్ లో బారికేడ్ విరిగిపోవడంతో ముగ్గరు జర్నలిస్ట్ లు గాయపడ్డారు.టీవీ9 భారత్ వర్ష్ రిపోర్టర్ సుప్రియా భరద్వాజ్,ఇండియా �
ఉత్తరాధి నుంచి ఒక చోట.. దక్షిణాది నుంచి మరో చోట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటుకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దక్షిణాదిలో పార్టీకి ఊపు తెచ్చే యోచనతో రాహుల్ గాంధీ కేరళలోని వాయినాడ్ నుండి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో
జర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి బుధవారం(ఏప్రిల్-3,2019) థానే కోర్టు బుధవారం(ఏప్రిల్-3,2019) సమన్లు పంపింది.లంకేష్ హత్యతో ఆ
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అజ్ణాత పేర్లు వెలుగులోకి వచ్చాయి.ఎవ్వరికీ తెలియకుండా పేర్లు మార్చుకుని రాహుల్ తిరుగుతున్నట్లు తెలిసింది.కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియని విషయం తనకు తెలుసంటూ మరోసారి గాంధీ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేశా
భువనగిరి : తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. రెవెన్యూ చట్టంపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. యావత్ దేశం ఆశ్చర్యపోయేలా 2 నెలల్లో కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామన్నారు.
భువనగిరి : ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. నాకు జాతకాలు, ముహూర్తాల పిచ్చి ఉంటే మోడీకి ఏం బాధ అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో కొన్ని ప్రమాదకర వాగ్దానాలు ఉన్నాయని,మేనిఫెస్టోలో భారత్ ను విడగొట్టే ఆలోచన కనిపిస్తోందని విమర్శించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ మంగళవారం(ఏప్రిల్-2,2019) విడు
దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అండగా ఉండేందుకే కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ 2019ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఉపాధి కల్పన, వ్యవసాయ సంక్షోభం, విద్యా, వైద్య రంగాల బలోపేతంపై మేనిఫెస్టో ప్రధానంగా దృష్టిసారించినట్లు ఈ సంధర్భంగా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆర్థిక వృద్ధికి తమ