Home » Rahul
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను చంపేందుకు కొంతమంది ట్రై చేశారనే వార్త సినీ రంగాన్ని ఒక్క కుదుపు కుదిపింది. పంజాబ్, రాజస్థాన్, హర్యాణకు చెందిన నలుగురు సభ్యుల టీం…సల్లూ భయ్ పై హత్య చేసేందుకు ప్రయత్నించారని ఫరీదాబాద్ పోలీసులు గుర్తించా�
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభమైన MGNREGA( మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) పథకంపై యూ టర్న్ తీసుకున్న మోడీకి థన్యవాదాలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. ఈ పథకం విజన్ న�
ముంబై వన్డేలో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రయోగాలకు పోయిన టీమిండియా కీలక మ్యాచ్కు సిద్ధమవుతోంది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా 2020, జనవరి 17వ తేదీ శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్లో కోహ్లీ సేన కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప�
ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇవాళ(డిసెంబర్-11,2019)విండీస్తో జరుగుతున్న చివరి టీ 20 మ్యాచ్లో భారత బ్యాట్స్ మెన్లు దుమ్ములేపారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ బౌలర్లకు టీమిండియా బ్యాట్స్ మెన్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా రాహుల్ 51 బ�
టిక్ టాక్ పిచ్చి పీక్ లెవెల్ కు వెళ్లిపోతోంది. దీంతో ప్రాణాలో పోగొట్టుకుంటున్న ఘటనలు..కుటుంబాల్లో టిక్ టాక్ వీడియోలు చిచ్చు పెడుతన్నాయి. పచ్చని కాపురాలుకూలిపోతున్నాయి. అయినా ఈ టిక్ టాక్ పిచ్చి మాత్రం తగ్గటంలేదు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు ఓ చ�
ఆఖరి ఘట్టాలకు వచ్చేసింది బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 వంద రోజులు పాటు సాగిన ఎట్టకేలకు ముగిసేందుకు సిద్ధం అయ్యింది. ఇంక ఒక్కరోజే మిగిలుంది. మునుపటి రెండు సీజన్ల కంటే ఈ సీజన్ కాస్త ఎంటర్టైన్మెంట్ తగ్గింది. అయితే ఎట్టకేలకు చివరకు వచ్చేసింది. ఇంక ఒ
సంచలనాలకు కేరాఫ్గా మారిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంటోంది. ఇప్పటికి హౌస్లో 8మంది ఉండగా ఇవాళ(13 అక్టోబర్ 2019) ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ వారం నామినేట్ అయిన ముగ్గురు టఫ్ వ్యక్తులు కావడంతో హౌస్లో నుంచి ఎలిమినేట్ అయ్య�
మీరెలాగైనా కొట్టుకోండి నన్ను మాత్రం ఎంటర్ టైన్ చెయ్యండి. ఇది ఓ సినిమాలో బ్రహ్మానందం చెప్పే డైలాగ్. సరిగ్గా బిగ్ బాస్ కూడా అట్టాగే ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడు. అందుకే కంటెస్టెంట్ల మధ్య గట్టిగా పుల్లలు పెట్టేస్తున్నాడు. కంటెంట్ ఇవ్వకుంటే మనమే �
జైపూర్ : సెల్ఫీ..సెల్ఫీ..సెల్ఫీ. ఈ పిచ్చితో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సెల్ఫీల మోజుతో కన్నవారికి కడుపుశోకం మిగులుస్తున్నారు. ఈక్రమంలో సెల్ఫీ తీసుకునేందుకు ఏకంగా రైలెక్కిన యువకుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట�
ఐటీ ఉద్యోగి వేసిన క్రిమినల్ స్కెచ్ అని తెలిసిన పోలీసులు షాక్ అయ్యారు. ఈ క్రైం స్టోరీ.. జార్ఖండ్ లోని సింద్రి, ధాన్ బాద్ లో జరిగింది.