RAHULGANDHI

    కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు లేవు : గవర్నరే ఆహ్వానించారన్న రాహుల్

    August 24, 2019 / 02:48 PM IST

    కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు లేనట్లు అర్థమవుతోందని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. ఇవాళ కశ్మీర్‌ వ్యాలీలో పర్యటించేందుకుగాను రాహుల్ నేతృత్వంలో విపక్ష నేతల బృందం శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోగానే… వారిని అక్కడి పోల

    జైట్లీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన మన్మోహన్,సోనియా,రాహుల్

    August 24, 2019 / 02:22 PM IST

    మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. జైట్లీ కుటుంబసభ్యులను మన్మోహన్,సోనియా,రాహుల్ ఓదార్చారు.  అరుణ్

    కాంగ్రెస్ నేతపై రాహుల్ ఫైర్ : దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే

    May 13, 2019 / 12:52 PM IST

    1984 సిక్కు అల్లర్ల గురించి కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఆయన తన వ్యాఖ్యలకు గాను దేశానికి క్షమాపణ చెప్పాలని అన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం(మే-13,201

    మాయావతిని ప్రేమిస్తా…రాహుల్ గాంధీ

    May 11, 2019 / 01:28 PM IST

    బీఎస్పీ అధినేత్రి మాయావతిని తాను ఓ నేషనల్ సింబల్ గా చూస్తానన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.తమ పార్టీ కాకపోయినప్పటికీ తాను ఆమెను అలాగే చూస్తానని రాహుల్ అన్నారు.దేశానికి ఆమె ఓ మెసేజ్ ఇచ్చారని, ఆమెను తాను గౌరవిస్తానని,ప్రేమిస్తానని

    మోడీకి ఈసీ క్లీన్ చిట్

    April 30, 2019 / 03:51 PM IST

    లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని వార్దా సిటీలో ఏప్రిల్-1,2019న వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి రాహుల్ పోటీపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.మోడీ వ్యాఖ్యలు ఎన్నికల ప్ర�

    రాహుల్,ఏచూరిపై పరువునష్టం దావా…విచారణ వాయిదా

    April 30, 2019 / 11:58 AM IST

    జర్నలిస్ట గౌరీ లంకేష్ హత్య కేసులో ఆర్ఎస్ఎస్ హస్తం ఉందంటూ చేసిన ఆరోపణలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.లంకేష్ హత్యతో ఆర్ఎస్ఎస్‌కు ముడిపెట్టడం ద్వార�

    ఏందీ రచ్చ : రాహుల్ కి హోంశాఖ నోటీసుపై ప్రియాంక ఫైర్

    April 30, 2019 / 09:31 AM IST

    పౌరసత్వం విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేయడంపై యూపీ తూర్పు కాంగ్రెస్ ఇంచార్జి ప్రియాంకగాంధీ స్పందించారు.రాహుల్ గాంధీ భారతీయుడనే విషయం భారతదేశం మొత్తానికి తెలుసునని ఆమె అన్నారు.భారత్ లో ర

    చౌకీదార్ చోర్ కాదు..ప్యూర్: రాజ్ నాథ్ సింగ్

    March 26, 2019 / 11:44 AM IST

    చౌకీదార్ చోర్ హై(కాపలాదారుడు దొంగ అయ్యాడు)అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశ కాపలాదారు దొంగ కాదనీ, నిష్కళంకుడని, దేశంలోని రుగ్మతలను

    ఇది సాధ్యమేనా : ప్రతి నెలా రూ.6వేలు, కనీస ఆదాయం రూ.12వేలు

    March 25, 2019 / 10:34 AM IST

    కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అత్యంత పేదరికంలో ఉన్న ఐదు కోట్ల కుటుంబాలకు ప్రతి నెలా 6 వేల రూపాయలు బ్యాంకుల్లో వేస్తానని చెప్పటం సంచలనంగా మారింది. అదేకాదు ప్రతి కుటుంబానికి కనీసం ఆదాయం 12వేల రూపాయలు వచ్చే వ�

    అమేథీలో నువ్వా-నేనా : మరోసారి రాహుల్ ని ఢీ కొట్టనున్న స్మృతీ ఇరానీ

    March 21, 2019 / 04:14 PM IST

    కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి పోటీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రెడీ అయ్యారు.యూపీలోని అమేథీ లోక్ సభ స్థానం నుంచి మరోసారి ఈ ఇద్దరు తలపడనున్నారు.2014 ఎన్నికల్లో కూడా అమేధీలో రాహుల్ పై స్మృతి పోటీచేశారు.అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్

10TV Telugu News