Home » raids
హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు జురుగుతున్నాయి. నగరంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఏక కాలంలో నగరంలోని 20 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ ఈ విధమైన కార్యకలాపాలు చేపట్టిందని ఎన్ఐఏ చెబుతోంది. అన్నీ చోట్ల స్థానిక చైర్మన్ స్థాయి వ్యక్తులను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. 18 మందిని ఢిల్లీ కోర్టులో హాజరు పరిచిన ఎన్ఐఏ.. మిగిలిన వారిని స్థానిక కోర్టులో హాజరుపరచనున్నట్లు వె
తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న సమాచారంతో దేశవ్యాప్తంగా ఉన్న పీఎఫ్ఐ సంస్థకు చెందిన కీలక వ్యక్తుల ఇండ్లు, ఆఫీసులపై ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటివరకు వంద మందికిపైగా అరెస్టు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. మొత్తం పది చోట్ల ఈడీ బృందాలు సోదా చేస్తున్నాయి. 3 ఐటీ కంపెనీలతో పాటు 2 రియల్ ఎస్టేట్ ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన పదిమంది ప్రత్యేక అ�
తెలుగు రాష్ట్రాల్లో సోదాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ప్రకటన విడుదల చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ సంచలన విషయాలు వెల్లడించింది. ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు, మత విద్వేషాలు పెంపొందించడానికి శిక్షణ ఇవ్వడం కోసం శిబిరాలను నిర్వహిస్తున్న PFI సంస్
జాతీయ దర్యాప్తు సంస్థ NiA తమిళనాడులోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. చెన్నైతో సహా 8 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ మసాజ్ సెంటర్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.12లో మసాజ్ సెంటర్ పేరుతో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
యాదాద్రి భువనగరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో రేవ్పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రేవ్ పార్టీ జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో.. రాచకొండ ఎస్వోటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు.
Tejashwi Yadav ప్రధాని నరేంద్రమోడీ పరిపాలనపై బాలీవుడ్ నుంచి విమర్శించే గుప్పించేవారిలో ముందుండే బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, నటి తాప్సీలపై ఐటీ దాడుల నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బుధవారం మోడీ సర్కార్పై విరుచుకుపడ్డారు. తమ రాజకీ�
తమిళనాడు రాష్ట్రంలో చెన్నై నగరంలో ఒక ప్రముఖ కంపెనీలో దాదాపు రూ. 220కోట్ల నల్లధనం బయటపడింది. శానిటరీవేర్ తయారీదారులపై దాడి చేసిన తరువాత ఆదాయపు పన్ను శాఖ సుమారు రూ.220కోట్లు ఆదాయాన్ని గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) తెలి�