Home » raids
దేశవ్యాప్తంగా 188 ప్లేస్ లలో ఇవాళ(నవంబర్-5,2019)సీబీఐ సోదాలు నిర్వహించింది. 7వేల200 కోట్ల రూపాయల మేరకు 42 బ్యాంకులను మోసం చేసిన కేసులకు సంబంధించి సీబీఐ దేశవ్యాప్త సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఇందులో నాలుగు కేసుల్లో ప్రశ్నించిన మ�
ఐటీ కంపెనీలకు నెలవుగా ఉన్న హైటెక్ సిటీలో హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టురట్టు కావడం సంచలనం సృష్టించింది. SOT పోలీసుల బృందం హోటళ్లపై మెరుపు దాడి చేసింది. విదేశాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో సోదా�
కర్నాటక మాజీ డిప్యూటీ సీఎం,సీనియర్ కాంగ్రెస్ లీడర్ జీ పరమేశ్వరతో పాటు ఇతరుల నివాసాల్లో గురువారం ఐటీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మాజీ ఎంపీ ఆర్ఎల్ జాలప్ప కొడుకు రాజేంద్ర ఇండ్లపై ఆదాయంపన్ను అధికారులు గురువారం దాడులు జరిపా�
జైషే మహ్మద్కు చెందిన నలుగురు అత్యంత ప్రేరేపిత ఉగ్రవాదులు ఢిల్లీలో వరుస దాడులకు పాల్పడే అవకాశముందని నిఘావర్గాల సమాచారం అందింది. దేశంలో ఆత్మాహుతి దాడులు చేసేందుకు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి జైషే మహ్మద్ ఉగ్రవాదులు దళాలుగా ఏర్పడి వేర్వేర
హైదరాబాద్ ఈఎస్ఐ స్కామ్ నిందితుల ఇళ్లపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. గురువారం(సెప్టెంబర్ 26,2019) తెల్లవారుజాము 4 గంటల నుంచి దాడులు కొనసాగిస్తున్నారు
కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి డీకే శివకుమార్ ని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్(PMLA)కింద ఆయనను అరెస్ట్ చేశారు. 8.83 కోట్ల మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉందని ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. గ�
పాచిపోయిన చికెన్, హానికారక కెమికల్స్, రంగులు.. విశాఖ జిల్లాలో కొన్ని రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యాలు బరి తెగించాయి. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. క్వాలిటీ లేని ఆహార పదార్దాలను కస్టమర్లకు �
జేడీఎస్ అధినేత,మాజీ ప్రధాని దేవెగౌడ స్వగ్రామం హాసన్ జిల్లాలోని హరదనహళ్లిలో గౌడ కుటుంబానికి చెందిన శివాలయంలో శుక్రవారం(ఏప్రిల్-12,2019) ఐటీ రైడ్స్ జరిగాయి.ఆలయంలో ఐటీ సోదాలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి.దీనిపై జ
చేసేది ప్రభుత్వ ఉద్యోగం..అయినా డబ్బులు అధికంగా సంపాదించాలనే ఆశ. దీనితో కొందరు ఉద్యోగులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఏసీబీ పలు రైడ్స్ చేసి తనిఖీలు చేస్తున్నా ఆ అవినీతి ఉద్యోగుల్లో చలనం లేదు. బేఖాతర్ అంటున్నారు. రెండు చేతులా సంపాదిస్తూ..ఆస్తుల
నకిలీ మద్యం తయారీ గోదాంలపై పోలీసులు దాడులు చేశారు.