Home » raids
హోటల్స్, రెస్టారెంట్లు నిబంధనలు పాటించకుండా కుళ్లిన ఆహార పదార్ధాలతో కసమర్ల అనారోగ్యానికి కారణం అవుతున్నాయని అధికారులు చెప్పారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానా విధించారు.
చాలారోజులుగా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన వెజిటబుల్స్ ఉన్నాయి. కిచెన్ లోనూ అపరిశుభ్ర వాతావరణం ఉంది.
గడిచిన నెల రోజులుగా హైదరాబాద్ లో హోటల్స్ లో వరుసగా అధికారులు చేస్తున్న తనిఖీల్లో దిమ్మతిరిగిపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
మైదాపిండి, చింత పండు బ్యాగుల్లో పురుగులు పుష్కలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోటాలో ధాన్యం తిరిగివ్వని మిల్లుల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు.
అలంపూర్ లో అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్కుమార్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.
ఐటీ, విజిలెన్స్ అధికారులమంటూ తమ ఇంట్లో హంగామా చేసిన అధికారుల దగ్గర ఐడీ కార్డులు కూడా లేవని అన్నారు. తాను ఇంట్లో లేని సమయంలో తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని సంపత్ కుమార్ ఆరోపించారు.
డెయిరీలో అపరిశుభ్రత వాతావరణంలో పాల ఉత్పత్తులు తయారీ చేస్తున్నారని, దీంతో నోటీసులు ఇచ్చామని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. VNR Dairy Seize
పాల ఉత్పత్తుల తయారీలో మోతాదుకి మించి ప్రోటీన్ బైండర్ వాడినట్లు అధికారులు గుర్తించారు. Raids In VNR Dairy
లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి అతని సహచరులకు తక్కువ ధరలకు భూములు విక్రయించినందుకు బదులుగా రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవితో పాటు మర�