Home » Railway minister Ashwini Vaishnaw
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చీపురు పట్టుకున్నారు. ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వచ్ఛతా పఖ్వాడాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఢిల్లీలోని హజ్ర�
ఆకలితో గుక్కపల్లి ఏడుస్తున్న బిడ్డ కోసం పాలు కావాలని ఓ తల్లి రైల్వేశాఖ మంత్రికి ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన మంత్రి 23 నిమిషాల్లోనే పాలు అందేలా చేసి బిడ్డ ఆకలి తీర్చారు.
జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ లో మంచు విపరీతంగా కురుస్తుంది. ఎటు చూసిన తెల్లటి తివాచీ పరిచినట్లు అడుగులోతు మంచుతో నిండిపోయింది