Home » Railway Police
పోలీసులను యువతి తప్పుదోవ పట్టించడంతో దాదాపు 100 మంది అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు.
పన్నెడేళ్ల ఆటిజం బాలికపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రక్సెల్ - సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో ..
రైలు ప్రయాణాలు చేసే వారు మీ వెంట తీసుకుని వెళ్ళే బ్యాగులు, సెల్ ఫోన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటు పనికిరాదు..
వందే భారత్ రైలు మరోసారి వార్తల్లో నిలిచింది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు బయలుదేరిన రైలులో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రైల్వే సిబ్బంది అప్రమత్తమవ్వడంతో ప్రమాదం తప్పి�
తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వందే భారత్ రైళ్లతో పాటు ఇతర రైళ్లపై దాడులకు పాల్పడిన వారిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా విడుదల చేసిన ప్రకటన ద్వారా ....
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి అప్రమత్తత పశ్చిమ బెంగాల్లోని బంకురా రైల్వే స్టేషన్లో ఒక వృద్ధ మహిళ, ఆమె కొడుకు ప్రాణాలను కాపాడింది.
ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో పదిహేను మంది వరకు గాయపడ్డట్లు సమాచారం. మృతుడు, క్షతగాత్రుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుడిని దామోదర రాకేష్ (18)గా గుర్తించారు.
స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
కదులుతున్న రైల్లోంచి దిగే ప్రయత్నం చేసిన నిండు గర్భిణీ ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. పక్కనే ఉన్న రైల్వే కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడారు.
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి… ఇప్పటికిప్పుడు అంత డబ్బుసమకూరే ఉద్యోగం తాను చేయటంలేదు ఏం చేయాలి…. చేతిలో చూస్తే చిల్లి గవ్వలేదు…. .ఆలోచించాడు ఒక చిరుద్యోగి. ఎందుకు ఆ మార్గం ఎంచుకున్నాడో ఏమో…. దొంగతనం చేయాలనుకున్�